Home » IND vs SL
సిరీస్ ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.
కీలకపోరులో టీమ్ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది.
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో భారత్ 0-1తో వెనుకబడి ఉంది.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ శ్రీలంక పర్యటనలో విఫలం అవుతున్నాడు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆదివారం కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నాడు.
రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. నేను 65 పరుగులు చేయడానికి కారణం నా బ్యాటింగ్ శైలి. నేను దూకుడుగా బ్యాటింగ్ చేసేటప్పుడు
ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో వన్డేలో శ్రేయాస్ అయ్యర్ వేసిన డైరెక్ట్ త్రో మ్యాచ్ కు హైటెల్ గా నిలిచింది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్ ను అర్ష్ దీప్ వేశాడు.