Home » IND vs SL
టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులను (ధోతీ) ధరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న�
టాప్ ఆర్డర్ లో ఎడమచేతి వాటం బ్యాటర్ ఉండటం మంచి విషయమే. టీమిండియాలో ఎడమచేతి బ్యాటర్లు (ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్) గత ఏడాది కాలంలో చాలా పరుగులు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కుడి చేతి బ్యాటర్ల సామర్థ్యంకూడా మనకు తెలుసు. ప్రస్తుతానికి ఓపెని
India vs sri lanka 2nd ODI: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్లో రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్
మూడు మ్యాచ్ల సిరీస్లో ఇండియా మొదటి రెండు మ్యాచ్లు గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా, గురువారం శ్రీలంక–ఇండియా మధ్య రెండో వన్డే జరిగింది.
India vs Sri lanka 1st odi: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో భారత్-శ్రీలంక మధ్య రెండో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచులో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగ�
ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ఇవాళ జరుగుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఎనిమిదేళ్ల క్రితం ఇండియా, శ్రీలంక జట్లు చివరిసారి ఈడెన్ గార్డెన్స్లో తలపడ్డాయి. రోహిత్ ప్రపంచ రికార్డు స్�
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. చివర్లో లంక కెప్టెన్ శనక సెంచరీతో చెలరేగాడు. 88 బంతుల్లో 108 పరుగులతో నాటౌట్ గా న�
తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 373 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్ అందరూ రాణించగా, విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా ఆరంభం నుంచి లంక బౌలర్లపై విరుచుకుపడింది.
తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఇండియాలో 20వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో మన దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ సరసన కోహ్లీ నిలిచాడు. గౌహతి వేదికగా మంగళవారం నాడు శ్రీలకంతో జరుగుతున్న వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
టీ20 సిరీస్లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యకుమార్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకుంటారని అందరూ భావించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం శ్రేయాస్ అయ్యర్కే ప్రాధాన్యతనివ్వడంతో సూర్యకు తుదిజట్టులో చోటు దక్కలేదు. అదేవిధంగా ఇషా