Home » IND vs SL
టీ20 సిరీస్లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యకుమార్ యాదవ్ నేడు జరిగే వన్డే తుదిజట్టులో చేరుతాడా లేదా అనేది ప్రశ్నగా మారింది. సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్ మధ్య తుదిజట్టులో ఎవరికైనా ఒక్కరికే అవకాశం దక్కుతుంది. ఒకవేళ శ్రేయాస్, సూర్యక�
హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ టోర్నీ సాగింది. ఇందులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ టీ20లకు పూర్తిగా గుడ్బై చెప్పనున్నాడనే ప్రచారం మొదలైంది. దీనిపై రోహిత్ స్పందించాడు.
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ అదరగొట్టింది. సూపర్ విక్టరీ కొట్టింది. మూడో టీ20లో 91 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. 229 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చ�
భారత్, శ్రీలంక మధ్య పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో టీమిండియా ముందు లంక బ్యాట్స్మెన్ 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. శ్రీల�
India Vs Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచు జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. పాథుం నిస్సాంకా 23, కుశాల్ మెండీస్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎనిమిది ఓవర్లకు శ్రీలంక 80 ప�
శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 2 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది.(Ind Vs SL)
భారత్ - శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈ రోజు రాత్రి 7గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ - శ్రీలంక జట్లు ఆసియా కప్-2022లో చివరిసారిగా తలపడ్డాయి. ఇందులో టీమిండియా ఓటమిని చవిచూసింది. ఈ రోజు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్లో విజయంతో 2023 సంవత్సరాన�
వచ్చే ఏడాది టీమిండియా ఆడబోయే సిరీస్ల వివరాల్ని బీసీసీఐ వెల్లడించింది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఇండియా టీ20, వన్డే, టెస్ట్ మ్యాచ్లు ఆడబోతుంది.
మహిళల ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 41 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాటింగ్లో జెమీమా రోడ్రిగ్స్ 76 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
బెంగళూరు వేదికగా శ్రీలంకంతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో(పింక్ బాల్ టెస్ట్) తొలి రోజే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.