Home » IND vs WI 2nd test
టీమ్ఇండియా కెప్టెన్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్లో ఉన్నాడు. వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పట్టుబిగించింది.
టీమ్ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 229/5 తో విండీస్ ఆటను కొనసాగిస్తోంది.
రెండో టెస్టులో మూడో రోజు ఆట ప్రారంభమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైంది.
కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోగా, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ బాదాడు.
భారత, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఇరు జట్ల మధ్య ఇది వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచింది.
ట్రినిడాడ్ వేదికగా నేటి నుంచి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమవుతోంది. మామూలుగా అయితే ఈ మ్యాచ్ ను పెద్దగా ఎవ్వరు పట్టించుకునే వారు కాదు. అయితే ఈ మ్యాచ్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
టీమ్ఇండియా యువ ఆటగాడు, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మంగళవారం (జూలై 18) 25వ పడిలో అడుగుపెట్టాడు. బర్త్ డే రోజు ఎవరు అయినా సరే విషెస్ చెప్పి గిఫ్ట్ ఇస్తుండడాన్ని సాధారణంగా చూస్తుంటాం. అయితే.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇషాన్ క
డొమినికా వేదికగా భారత్తో జరిగిన మొదటి టెస్టులో వెస్టిండీస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో జూలై 20 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో పరువు నిలుపుకోవాలనే లక్ష్యంతో విండీస్ బర�
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) 2023-2025 సైకిల్ను భారత్ గొప్పగా ఆరంభించింది. ఈ క్రమంలో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli) ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.