Home » india alliance
ఢిల్లీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ముఖ్యమని మనీశ్ సిసోడియా తెలిపారు
AAP Shock : ఆమ్ ఆద్మీ కి హ్యాండ్
ఆప్, కాంగ్రెస్ మధ్య ముదురుతున్న వివాదం
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో పార్టీల మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కి వచ్చింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 50 స్థానాల్లో ..
బీజేపీ సహా పార్టీలన్నింటిని పిలిచి ఏపీలో పరిస్థితులను చూడమని చెప్పామని, ఇండియా కూటమి పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు వచ్చాయని తెలిపారు.
. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇండియా కూటమికి దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగన్ కు ఢిల్లీ స్థాయిలో ..
ఇండియా కూటమితో చర్చలకే జగన్ ఢిల్లీకి వెళ్లినట్టుంది తప్ప.. ధర్నాకు వెళ్లినట్టు లేదు అన్నారు ఏపీకి చెందిన ఓ మంత్రి…
ఢిల్లీ ఎపిసోడ్ పరిశీలిస్తే... రెండు జాతీయ పార్టీల జంక్షన్లో జగన్ చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. పద్మవ్యూహం లాంటి ఈ పరిస్థితుల నుంచి ఆయన ఎలా బయటకు వస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
దేశంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు శనివారం వెల్లడవుతుండగా.. ఇడియా కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతుంది.