-
Home » India squad
India squad
టీమిండియాకు కొత్త కెప్టెన్.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన..
సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను జట్టులోకి తీసుకున్నారు.
వాళ్లిద్దరూ ఔట్..! టీమిండియా వన్డే కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకే.. ఇక దబిడిదిబిడే
Rohit Sharma : టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ రోహిత్ శర్మ చేపట్టబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
నేడే భారత్ తొలి మ్యాచ్.. జోరు మీదున్న సూర్య బృందం.. తుది జట్టు ఇదే.. ఇక రచ్చరచ్చే..
Asia cup 2025 : ఆసియాకప్ 2025 టోర్నీలో భాగంగా భారత జట్టు తన తొలిమ్యాచ్ను ఇవాళ ఆడనుంది. యూఏఈ జట్టుతో టీమిండియా తలపడనుంది.
పాకిస్తాన్ మీద రోహిత్ సేన సర్జికల్ స్ట్రేకే.. ఆ పిచ్ మీద వీళ్లు చెలరేగితే..
ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రాగా.. తన నిర్ణయాన్ని కెప్టెన్ సమర్ధించుకున్నారు.
దుబాయ్ చేరుకున్న భారత జట్టు.. రోహిత్, పంత్ ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టు దుబాయ్ చేరుకుంది. దుబాయ్ చేరుకున్న టీమిండియాకు ఘన స్వాగతం లభించింది.
షాకింగ్.. టీమిండియా ఫ్యాన్స్కు బ్యాడ్న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం.. ఎవరిని తీసుకున్నారో తెలుసా?
అయితే, ఆలోగా బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం ఉంది.
India vs England: ఇంగ్లాండ్తో వన్డే మ్యాచ్కు ముందు భారత జట్టులో కీలక మార్పులు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎవరిపై వేటు పడుతుందో..!
ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ జట్టు ..
జట్టులో చోటుకోల్పోవడంతో మహ్మద్ సిరాజ్ కీలక నిర్ణయం.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..
టీమిండియాకు కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ప్రధాన బౌలర్ మహ్మద్ సిరాజ్ కు చోటు కల్పించకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత రెండేళ్లుగా వన్డే ఫార్మాట్ లో సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఇవాళే.. వారికి తుదిజట్టులో చోటుదక్కేనా..
ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ కుసైతం బీసీసీఐ ఇవాళ టీమిండియా జట్టును ప్రకటించనుంది.
వారిద్దరి కారణంగానే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక ఆలస్యం.. ఎవరా ఇద్దరు?
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోపీకి భారత్ జట్టును ఇంకా ప్రకటించలేదు. జట్టు ఫ్రకటన ఆలస్యానికి ఇద్దరు ప్లేయర్లు కారణంగా తెలుస్తోంది. వారి ఫిట్ నెస్ పై పూర్తిస్థాయి స్పష్టత వచ్చాకనే జట్టు ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.