-
Home » India tour of England
India tour of England
ఫలితంపై తీవ్ర ఉత్కంఠ.. భారత్ గెలవాలంటే 3 వికెట్లు, ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు..
మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
మరోసారి ఇంగ్లాండ్లో పర్యటించనున్న భారత్.. షెడ్యూల్ విడుదల..
వచ్చే ఏడాది టీమ్ఇండియా ఇంగ్లాండ్లో పర్యటించనుంది.
కౌంటీలు ఆడడంతోనే కరుణ్ నాయర్ను తీసుకున్నారా? గంభీర్ అసలు ఏమన్నాడు ?
ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ నాయర్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్, వైస్ కెప్టెన్ ఫిక్స్..! బీసీసీఐ ప్లాన్ ఇదేనా..!
రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకడంతో ఇప్పుడు అందరి దృష్టి టీమ్ఇండియా తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరు అన్న దానిపై పడింది.
జస్ప్రీత్ బుమ్రాకు షాకిచ్చేందుకు సిద్ధం అవుతున్న బీసీసీఐ..! వైస్ కెప్టెన్ పదవి గోవిందా..!
జూన్లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
టెస్టు సిరీసుల్లో భారత్ ఘోర ఓటమి.. సహాయక సిబ్బందిపై బీసీసీఐ వేటు.. నెక్ట్స్ ఆటగాళ్లేనా?
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ పై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..! ఛాంపియన్స్ ట్రోఫీ ఎంతపని చేసింది?
స్వదేశంలో కివీస్ చేతిలో ఓటమి, ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవలేకపోవడంతో పాటు వ్యక్తిగతంగానూ విఫలం కావడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఎసరు తప్పదని అంతా అనుకున్నారు.
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్.. బీసీసీఐ, సెలక్టర్లకు పుజారా మెసేజ్.. ఆస్ట్రేలియాలో ఓడిపోయారు.. ఇప్పుడు..
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు మరో రెండు నెలల సమయం ఉన్నప్పటికి సీనియర్ ఆటగాడు పుజారా బీసీసీఐకి ఓ సందేశం పంపాడు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టు మ్యాచుల సిరీస్.. షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
వచ్చే ఏడాది జూన్లో ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ, ఈసీబీలు సంయుక్తంగా ప్రకటించాయి.
India Tour Of England : ఇంగ్లాండ్ సిరీస్, క్వారంటైన్ పది రోజులు కాదు..మూడు రోజులే
ఇంగ్లాండ్ సిరీస్ ముందు క్వారంటైన్ లో పది రోజులు తప్పకుండా ఉండాల్సిందేనా ? రోజులను కుదించే అవకాశం లేదా అనే సందిగ్ధత తొలగిపోయింది. పది రోజులను మూడు రోజులకు కుదించేందుకు ఇంగ్లాండ్ క్రికేట్ బోర్డు ఒప్పకుంది.