Home » India tour of England
మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
వచ్చే ఏడాది టీమ్ఇండియా ఇంగ్లాండ్లో పర్యటించనుంది.
ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ నాయర్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు
రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకడంతో ఇప్పుడు అందరి దృష్టి టీమ్ఇండియా తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరు అన్న దానిపై పడింది.
జూన్లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
స్వదేశంలో కివీస్ చేతిలో ఓటమి, ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవలేకపోవడంతో పాటు వ్యక్తిగతంగానూ విఫలం కావడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఎసరు తప్పదని అంతా అనుకున్నారు.
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు మరో రెండు నెలల సమయం ఉన్నప్పటికి సీనియర్ ఆటగాడు పుజారా బీసీసీఐకి ఓ సందేశం పంపాడు.
వచ్చే ఏడాది జూన్లో ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ, ఈసీబీలు సంయుక్తంగా ప్రకటించాయి.
ఇంగ్లాండ్ సిరీస్ ముందు క్వారంటైన్ లో పది రోజులు తప్పకుండా ఉండాల్సిందేనా ? రోజులను కుదించే అవకాశం లేదా అనే సందిగ్ధత తొలగిపోయింది. పది రోజులను మూడు రోజులకు కుదించేందుకు ఇంగ్లాండ్ క్రికేట్ బోర్డు ఒప్పకుంది.