Home » India vs Australia
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. టీమిండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఫైనల్ కు చేరుకుంది. 173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానిక�
ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచ కప్ లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో చేతిలో 5 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
ఇండియా వర్సెస్ ఆసీస్ మొదటి టెస్టులో జయదేవ్ ఉనద్కత్కు తుది జట్టులో అవకాశం రాలేదు. అయితే అతను సౌరాష్ట్ర తరపున రంజీ ఫైనల్స్ లో ఆడేందుకు వెళ్లనున్నాడు. తాజాగా మరో టీమిండియా ప్లేయర్సైతం ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టుకు దూరం అయ్యే అవకాశాలు �
ఆ పిచ్ ను చూస్తేనే బ్యాటర్లు దడుచుకుంటారని, పరుగులు రాబట్టలేరని చాలా మంది భావించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ పీటర్ హ్యాండ్కాంబ్ కూడా పిచ్ బాగోలేదని, చాలా క్లిష్టతరంగా ఉందని, తొలిరోజు ఆట సమయంలో అన్నాడు. అయితే, సెంచరీ బాది ఆ అంచనాలన్నింటినీ
India vs Australia Test Match : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియాకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. రవీంద్ర జడేజా, రవిచంద్ర అశ్విన్ స్పిన్ మాయాజాలంతో ఆసీస్ బ�
నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆద్యంతం భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత ఆసీస్ ను 177 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఆపై ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 77 పరుగుల�
ఆరు బంతులకు 11 పరుగులు అవసరం కాగా.. మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. మరో రన్ఔట్ కావటంతో చివరి ఓవర్లో మొత్తం నాలుగు వికెట్లు ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు 20 ఓవర్లలో 180 పరుగులకు అలౌట్ అయ్యారు. ఆరు పరుగుల తేడాతో టీమిండియా �
ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్పూర్ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా కాస్త ఆలస్యం జరిగే అవకాశం ఉంది. రెండో టీ20 మ్యాచ్ నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే, మ�
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. భారీ స్కోర్ చేసినా భారత్ కు విజయం మాత్రం దక్కలేదు.