Home » India vs Australia
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించారు. హార్ధిక పాండ్యా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు రెచ్చిపోయారు. దీంతో భారత్ భారీ స్కోర్ సాధించింది.
పెవిలియన్ బాట పట్టినప్పటికీ కెప్టెన్ యశ్ ధూల్, వైస్ కెప్టెన్, ఆంధ్రా కుర్రాడు షేక్ రషీద్ నెమ్మదిగా ఇన్నింగ్స్ను నిర్మించి తర్వాత చెలరేగి ఆడారు...
Injuries to Indian players : నమ్మశక్యంగా అనిపించడం లేదు.. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరుగలేదు.. ఒకరా.. ఇద్దరా.. టీమ్ఇండియా ఆటగాళ్లు వరుసగా గాయపడుతున్నారు. ఏ ముహూర్తాన ఆస్ట్రేలియా పర్యటన మొదలైందో కానీ భారత్ కష్టాలు పరాకాష్టకు చేరాయి. ఐపీఎల్లో గాయపడి కొందరు టూర్
Australia set 407 run victory target for India : ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 98 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. క్రీజులో పుజారా 09, రహానే 04 పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ 5
India vs Australia : బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన భారత్ – ఆస్ట్రేలియా నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. క్వీన్స్ల్యాండ్ హెల్త్ మినిస్టర్ వివాదస్పద వ్యాఖ్యలు, హోటల్ గదికే పరిమితమవ్వాలన్న కఠిన నిబంధనలు, బ్రిస్బేన్లో లాక్డౌన్ విధ�
Ravindra Jadeja: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ప్లేయర్ మరొకరికి తీవ్ర గాయమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు బొటనవేలికి గాయం కావడంతో విలవిలలాడిపోయాడు. ఇండియన్ సపోర్టింగ్ స్టాఫ్ గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్ల�
Rishabh Pant: ఆస్ట్రేలియా పర్యటనలో వికెట్ల వెనుక శుభారంభం నమోదు చేసిన రిషబ్ పంత్.. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఓపెనర్ పుకోస్కీ రెండు క్యాచ్లను జారవిడిచాడు. ఫలితంగా ఆస్ట్రేలియా తొలి రోజు ఆటముగిసేసరికి 2వికెట్లు నష్టపోయి 166పరుగులు చేయగలిగిం�
India vs Australia 3rd Test at SCG : ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగనున్న మూడో టెస్టుకు లైన్ క్లియర్ అయింది.. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ క్రికెట్ ఆస్ట్రేలియా ఒక దశలో మ్యాచ్ను రద్దు చేయాలనే ఆలోచనకు వచ్చింది… ఇంతలో బీసీసీఐ జోక్యంతో వ్యవహారం సద్ధుమణిగింది.. దీంత
RAVICHANDRAN ASHWIN: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మంగళవారం శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ రికార్డు బ్రేక్ చేశాడు. మెల్బౌర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టు మార్నింగ్ సెషన్ లో ఈ ఘనత నమోదు చేశాడు. ఎమ్సీజీ వేదికగా జరిగిన రెండ
India Vs Australia: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే…వహ్వా అనిపించుకున్నాడు. సెంచరీతో అదరగొట్టాడు. 195 బంతులను ఎదుర్కొన్న ఇతను..11 ఫోర్లు సాధించి..100 పరుగులు సాధించాడు. తన టెస్టు కెరీర్లో 12వ శతకా�