Home » India Vs South Africa
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఏకపక్ష విజయాన్ని అందుకుంది.
ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం రాత్రి జోహన్నెస్బర్గ్ వేదికగా చివరి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 135 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసి భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు సంజూ శాంసన్.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ సూపర్ క్యాచ్ .. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టెస్టు క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్గా రికార్డులకు ఎక్కింది.
టీమ్ఇండియా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తరువాతి రోజు సోషల్ మీడియాలో సీనియర్ ఆటగాడు అజింక్య రహానే ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
ఇక్కడ మేము విజయం సాధిస్తే అది ప్రపంచకప్ ఓటమి బాధను దూరం చేస్తుందో లేదో తనకు తెలియని రోహిత్ శర్మ చెప్పాడు.
ఈనెల 26 నుంచి రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత్ జట్టులో భాగస్వామ్యం అయ్యేందుకు కోహ్లీ దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లారు.
టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
India vs South Africa : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగలనుంది.