Home » India Vs South Africa
పెర్త్ లో జరిగే మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా సెమిస్ బెర్త్ ను దాదాపు ఖరారు చేసుకోవాలని భారత్ జట్టు ఉవ్విళ్లూరుతుంది. భారత్ జట్టుకు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, దినేష్ కా
సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత్ అదరగొట్టింది. సౌతాఫ్రికాపై సూపర్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోన్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. నిర్ణయాత్మక మూడో మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా సారథి శిఖర్ ధావన్ మొదట బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. బ్యాటిం�
భారత్-దక్షిణాఫ్రికా మధ్య న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి శిఖర్ ధావన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచు ఇవాళ మధ్యాహ్నం 1.30కే ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రార�
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మూడో వన్డే ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మ్యాచు న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. అయితే, ఈ మ్యాచుకు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి. మొదటి వన్డే మ్యాచులో లక్నోలో దక్షిణ
సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. యువ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ సాధించి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇషాన్ కిషన్ 93 పరుగులు సాధించాడు.
లక్నో వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ పోరాడి ఓడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 9 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ వీరోచిత పోరాటం వృథా అయ్యింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది. మిడిలార్డర్ లో హెన్రిచ్ క్లాసెన్ (74 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్) దూకుడుగా ఆడారు. హాఫ్ సెంచరీలతో మెరిశారు.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి శిఖర్ ధావన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టీమిండియాలో శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్, రుతురాజ
వర్షం కారణంగా తొలి వన్డే ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు బీసీసీఐ వివరాలు తెలిపింది. ‘‘లక్నోలో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. మైదానాన్ని అంపైర్లు పరిశీలించారు. టాస్ అరగంట ఆలస్యంగా వేయాలని నిర్ణయించారు. దీంతో