Home » India Vs South Africa
సౌతాఫ్రికాతో జరిగిన చివరి మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో గెలుపొందింది.
సౌతాఫ్రికా జట్టు చివరి టీ20లో గెలిచి పరువు నిలుపుకునేందుకు పట్టుదలతో ఉంది. ఇండోర్ మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు.
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీని మూడో టీ20 నుంచి తప్పించి విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇవాళ ఉదయమే గువాహటి నుంచి ముంబైకి కోహ్లీ తిరిగి వెళ్లాడు. టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య మొదటి టీ20 మ్యాచ్ తిరువనంతపుర�
టీ20లలో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. మరో టీ20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లోనూ భారత్ గెలిచింది. 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స�
గౌహతి వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ లోకి అనుకోని అతిథి వచ్చింది. అంతే.. ఒక్కసారిగా అలజడి రేగింది.
గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ దంచికొట్టింది. భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. టాపార్డర్ బ్యాట్స్ మెన్ వీరవిహారం చేశారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న
టీ20లలో భారత్ విజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.
సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ లో భారత బౌలర్లు గర్జించారు. తిరువనంతపురంలో బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై టీమిండియా బౌలర్లు చెలరేగారు. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు.
'హలో తిరువనంతపురం' అంటూ బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. భారత క్రికెటర్లు తిరువనంతపురం చేసుకున్న దృశ్యాలను అందులో చూపింది. అయితే, ఇవాళ తిరువనంతపురంలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్ అనుకున్న ప్రకారం జరుగుతు