Home » India Vs South Africa
పూణె టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. ఫాలోఆన్ ఆడుతున్న సఫారీలను భారత బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ కోలుకోలేని దక్షినాఫ్రికాను కోలుకోలేని దెబ్బతీశారు. భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే ఇన్నింగ్స్ తే�
విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్ నైట్ స్కోరు (202/0)తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ 7 వికెట్ల నష్టానికి 502 పరుగులు దగ్గర డిక్లేర్ చేసింది. టెస్టుల్లో సెంచరీతో చెలరేగిన ఓపెనర్
విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ రోహిత్ సెంచరీతో అదరగొట్టాడు. 174 బంతుల్లో బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్ లతో చెలరేగి 115 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (183 బంతుల
తాను కూడా మిస్టర్ కూల్ అని చెప్పుకుంటూ తిరిగే టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. భారత బౌలర్ నవదీప్ సైనీపై వ్యంగ్యంగా ప్రవర్తించాడు. విరాట్ కోహ్లీ నేరుగా మైదానంలోనే ప్లేయర్లపై విరుచుకుపడి మళ్లీ దగ్గరకి తీసుకుంటాడు. కానీ, రోహిత్ స్టైల్ వేర
అనుభవం లేని ఆటగాళ్లతో ఏం చేస్తుందిలే అనుకున్న దక్షిణాఫ్రికా అనూహ్యంగా విజృంభించింది. ఆల్రౌండ్ నైపుణ్యంతో టీమిండియాను ఓడించింది. ప్రారంభంలో ఆధిపత్యం చూపినా దానిని నిలబెట్టుకోలేకపోయిన కోహ్లి సేన ప్రత్యర్ధికి తేలిగ్గా తలొంచింది. వెరసి
క్లీన్స్వీప్ చేయాలని టీమిండియా.. ఎలాగైనా పరువు నిలుపుకోవాలని సౌతాఫ్రికా… మొహాలీ గెలుపు ఇచ్చిన జోష్ను కంటిన్యూ చేయాలని కోహ్లీ సేన.. మరో మ్యాచ్ పోగొట్టుకోవద్దని డికాక్ టీమ్.. ఇలా ఎవరికి వాళ్లు పట్టుదలగా ఉండటంతో… బెంగళూరులో జరిగే టీ-20 లాస�
తమకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించలేదని టీమిండియా క్రీడాకారులకు పోలీసులు సెక్యూర్టీ కల్పించలేదు. సకాలంలో బీసీసీఐ డబ్బులు జమ చేయకపోవడంతో చండీగడ్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భద్రత లేకుండానే క్రికెటర్లు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిం�
వెస్టిండీస్తో టెస్టు సిరీస్ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా..దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. ఈ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనున్నారు. ఫుల్ ఫామ్లో ఉన్న క్రీడాకారులను మార్చాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ..కొన్ని వ్యక్తిగత ప్రదర