Home » india
ఉద్రిక్తతలను పెంచే విధంగా మేము వ్యవహరించడం లేదు. పాకిస్తాన్ దాడులకు మేము ప్రతి దాడులు మాత్రమే చేస్తున్నాం.
పాకిస్తాన్ నుండి మోర్టార్, ఆర్టిలరీ కాల్పులను ఆపడానికి భారత్ ప్రతి స్పందించాల్సి వచ్చింది.
భారత్ లోని 15 ప్రాంతాల్లో పాక్ దాడులకు ప్రయత్నించిందన్నారు. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని, పాక్ మిస్సైళ్లను కూల్చేశాని వెల్లడించారు.
S-400.. ప్రపంచంలోని అత్యంత అధునాతన దీర్ఘ-శ్రేణి వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలలో ఒకటి.
అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఆ యుద్ధభూమి భారత్కు ఓ వ్యూహాత్మక కేంద్రంగా మారింది.
ఈ ఆపరేషన్ భారత్ లో ఉగ్రవాదం అంతానికి నాంది అని ఆమె అన్నారు.
భారత దీర్ఘ శ్రేణి క్షిపణుల సామర్థ్యం పాకిస్థాన్ మిస్సైళ్ల కన్నా చాలా రెట్లు ఎక్కువ.
భారత్, పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల కారణంగా బాస్మతి బియ్యం సప్లయ్ లో అంతరాయం ఏర్పడుతుందనే భయాలు పెరిగాయి.
ఒక భారత్ మాత్రమే కాదు.. గతంలో అమెరికా, ఇజ్రాయెల్, రష్యా లాంటి దేశాలు కూడా ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించాయి.
మోదీ వ్యూహం ముందు పాక్ చిన్నబోయింది. భారత్ అంత పెద్ద ఎత్తున ఏకంగా తొమ్మిది ప్రదేశాల్లో దాడులు చేసినప్పటికీ పాక్ ఏమీ చేయలేకపోయింది.