Home » india
ఈ కేంద్రం నుండి మసూద్ అజార్ అనేక ప్రసంగాలు చేశాడు, భారత్ కు వ్యతిరేకంగా విద్వేషాన్ని రగిలించాడు. ఇస్లామిక్ జిహాద్లో చేరాలని యువతకు పిలుపునిచ్చాడు.
పాక్ దాడులను పసిగట్టిన ఇండియా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో డ్రోన్లను కూల్చేసింది.
మతం రంగు పూసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని విక్రమ్ మిస్రీ ఆరోపించారు.
36 ప్రదేశాల్లో చొరబాటుకు దాదాపు 300 నుండి 400 డ్రోన్లను ఉపయోగించారు.
రాడార్ వ్యవస్థలపై దాడి చేయడానికి రూపొందించిన హార్పీ డ్రోన్లను పాకిస్తాన్లోని వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి భారత సాయుధ దళాలు ఉపయోగించాయి.
ఈసారి భారత దళాలు ఎల్ వో సీని భౌతికంగా దాటలేదు. భారత భూభాగం నుండి పని చేసే స్టాండ్-ఆఫ్ ఆయుధాలను ఉపయోగించాయి.
ఇండియన్ డిఫెన్స్ స్టాక్ లాభపడడం గమనార్హం.
తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ పరిస్థితులపై సీరియస్ గా స్పందిస్తూ ట్వీట్ చేసారు.
ఈ మూడు రకాలతో కూడిన రక్షణ వ్యవస్థను భారత్ యాక్టివేట్ చేసి ఉంచడంతో పాక్ యుద్ధ విమానాలు, డ్రోన్లు గగనతలంలోనే ధనాధనా పేలిపోయాయి.
భారత్ దాడులతో ఇస్లామాబాద్, సియాల్ కోట్, లాహోర్, బహవల్ పూర్ లో అంధకారం నెలకొంది.