Home » india
36 ప్రదేశాల్లో చొరబాటుకు దాదాపు 300 నుండి 400 డ్రోన్లను ఉపయోగించారు.
రాడార్ వ్యవస్థలపై దాడి చేయడానికి రూపొందించిన హార్పీ డ్రోన్లను పాకిస్తాన్లోని వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి భారత సాయుధ దళాలు ఉపయోగించాయి.
ఈసారి భారత దళాలు ఎల్ వో సీని భౌతికంగా దాటలేదు. భారత భూభాగం నుండి పని చేసే స్టాండ్-ఆఫ్ ఆయుధాలను ఉపయోగించాయి.
ఇండియన్ డిఫెన్స్ స్టాక్ లాభపడడం గమనార్హం.
తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ పరిస్థితులపై సీరియస్ గా స్పందిస్తూ ట్వీట్ చేసారు.
ఈ మూడు రకాలతో కూడిన రక్షణ వ్యవస్థను భారత్ యాక్టివేట్ చేసి ఉంచడంతో పాక్ యుద్ధ విమానాలు, డ్రోన్లు గగనతలంలోనే ధనాధనా పేలిపోయాయి.
భారత్ దాడులతో ఇస్లామాబాద్, సియాల్ కోట్, లాహోర్, బహవల్ పూర్ లో అంధకారం నెలకొంది.
భారత్పై ఆకస్మిక దాడులకు దిగిన పాకిస్థాన్కు బిగ్ షాక్ తగిలింది.
పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది.
జమ్ము కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ ఆకస్మిక దాడులకు పాల్పడింది.