Home » india
చరిత్రలో నిలిచిపోయేలా ఇండియన్ ఆర్మీ తన వెపన్స్ ని వాడింది. పాక్ లెక్కలేనన్ని డ్రోన్లతో భారత మిలిటరీ స్థావరాలపై దాడులకు తెగబడగా..
ముఖ్యంగా పాక్ రక్షణ బడ్జెట్ ను నియంత్రించాలనే కండీషన్ పెట్టింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పాక్ తన రక్షణ బడ్జెట్ ను 12శాతం పెంచింది.
ఆపరేషన్ గురించి ముందే చెప్పటంతో భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు రాహుల్.
ట్రావెల్ వ్లాగర్ ముసుగులో జ్యోతి పాక్ కు అనుకూలంగా పని చేసిందని.. తన ఛానెల్ 'ట్రావెల్ విత్ JO' ద్వారా పాకిస్తాన్ సానుకూల ఇమేజ్ను ప్రచారం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆమె యూట్యూబ్ ఛానల్ కు 3.77 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇన్ స్టా అకౌంట్ కు 1.5 లక్షల మంది ఉన్నారు.
ఇతరులపై దాడి చేసే ఉద్దేశ్యం మన దేశానికి లేదు. మన ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేశాం.
డబ్బు ఆశ చూపించి, నకిలీ వివాహ వాగ్దానాల ద్వారా మోసగించారని అధికారులు తెలిపారు.
పాకిస్తాన్ కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు దేవేంద్ర సింగ్ కు భారీ డబ్బు ఇచ్చి లోబరుచుకున్నారు.
కష్టకాలంలో ఎంతో పెద్ద సాయం చేసినా.. తుర్కియే భారత్ కు వ్యతిరేకంగా ఎందుకు పని చేసింది?
రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, విజయవంతమైన వినియోగం ఆపరేషన్ సిందూర్ లో దేశ సామర్థ్యాలను స్పష్టంగా చూపించిందని..