Home » india
ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. బిహార్లో జేడీ(యూ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మిగతా ఆస్పత్రుల్లో చేరితే ముందస్తుగా పేషెంట్లు బిల్లు మొత్తం చెల్లించి, ఆ తర్వాత బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చేది.
తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ దక్కింది. ఈ సారి మొత్తం 110 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది.
ఇండియా కూటమి భాగస్వాముల విచ్ఛిన్న వైఖరి... బీజేపీని వచ్చే ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా మార్చేలా ఉంది.
భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన రోజు. ఏయే ఏడాది ఏం జరిగింది?
రామమందిరం విషయంలో కొంత మంది ఆలోచనా ధోరణి మార్చుకోవాలని, శ్రీ రాముడు వివాదం కాదని, ఓ సందేశమని చెప్పారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలుండొచ్చని చెప్పారు. 350కు పైగా ఎంపీలతో..
అయోధ్యలో రేపు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయోధ్య.. అయోధ్య.. దేశం మొత్తం జపిస్తున్న పదం అయోధ్య రామయ్య.
రాముడి ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథులకు రామజన్మభూమి పునాది మట్టి, నెయ్యితో చేసిన 100 గ్రాముల మోతీచూర్ లడ్డు, ఓ సీసాలో సరయూ నది నీరును బాక్సులో పెట్టి గిఫ్ట్గా ఇవ్వనున్నారు.
ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది హైఅలర్ట్ ప్రకటించారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరికి బెదిరింపు కాల్ చేసిన ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.