Home » Injured
చత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో సోమవారం(మార్చి-18,2019) సీఆర్పీఎఫ్,నక్సలైట్ల మధ్య జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు.నక్సల్స్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో మరో ఐదుగురు గాయపడినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.గాయపడిన
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఉద్రిక్తతంగా మారింది. ఖగ్గల్లో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి గాయపడ్డాడు. ఆయనతో పాటు ASI వేణుగోపాల్ కాలుకు గాయమైంది. కాల్పుల వల్లే ఈ పరిస్థితి అని తెలుస్తోంది. పోలీసులు ఘట
ఛత్తీస్ గఢ్ లో హిక్మెట అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులు కలకలం రేపాయి.
కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడూ వాడలేడు అనే సినిమా డైలాగ్ను బాగా పట్టించుకున్నాడో ఏమో కానీ ఓ యువకుడి కత్తి వీరంగానికి ఒకరు బలయ్యారు. మరొక యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. దీనికంతటికీ కారణం ప్రమే వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఆ య
కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పుల్వామా జిల్లాలోని అవంతిపురాలోని గోరిపోరా ఏరియాలో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్లో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 15మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. �
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. స్కూల్ లో బాంబు పేలి 19 మంది విద్యార్థులు గాయపడ్డారు. బుధవారం(ఫిబ్రవరి13,2019) మధ్యాహ్నాం 2:30గంటల సమయంలో పుల్వామా జిల్లాలోని నర్బాల్ లోని ప్రైవేట్ స్కూల్ ఫలాయి-ఈ-మిలాత్ లోని తరగతి గదిలో ఈ పేలుడు సంభవించింద
ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లకు గాయాలయ్యాయి.