Injured

    దంతెవాడ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

    March 18, 2019 / 04:02 PM IST

    చత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో సోమవారం(మార్చి-18,2019) సీఆర్పీఎఫ్,నక్సలైట్ల మధ్య జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు.నక్సల్స్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో మరో ఐదుగురు గాయపడినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.గాయపడిన

    కర్నూలులో కాల్పులు : టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డికి గాయాలు

    March 16, 2019 / 05:02 AM IST

    కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఉద్రిక్తతంగా మారింది. ఖగ్గల్‌లో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి గాయపడ్డాడు. ఆయనతో పాటు ASI వేణుగోపాల్ కాలుకు గాయమైంది. కాల్పుల వల్లే ఈ పరిస్థితి అని తెలుస్తోంది. పోలీసులు ఘట

    ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు : 10మంది మావోయిస్టులకు గాయాలు

    February 17, 2019 / 03:47 PM IST

    ఛత్తీస్ గఢ్ లో హిక్మెట అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులు కలకలం రేపాయి.

    హింసాప్రవృత్తికి నిదర్శనం : కత్తితో యువకుడు వీరంగం

    February 15, 2019 / 02:59 AM IST

    కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడూ వాడలేడు అనే సినిమా డైలాగ్‌ను బాగా పట్టించుకున్నాడో ఏమో కానీ ఓ యువకుడి కత్తి వీరంగానికి ఒకరు బలయ్యారు. మరొక యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. దీనికంతటికీ కారణం ప్రమే వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఆ య

    CRPF బస్ పై ఉగ్రదాడి..12మంది జవాన్లు మృతి

    February 14, 2019 / 11:06 AM IST

    కాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పుల్వామా జిల్లాలోని అవంతిపురాలోని గోరిపోరా ఏరియాలో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్‌లో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 15మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. �

    స్కూల్ లో భారీ బాంబు పేలుడు

    February 13, 2019 / 01:01 PM IST

    జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. స్కూల్ లో బాంబు పేలి 19 మంది విద్యార్థులు గాయపడ్డారు. బుధవారం(ఫిబ్రవరి13,2019) మధ్యాహ్నాం 2:30గంటల సమయంలో పుల్వామా జిల్లాలోని నర్బాల్ లోని ప్రైవేట్ స్కూల్ ఫలాయి-ఈ-మిలాత్ లోని తరగతి గదిలో ఈ పేలుడు సంభవించింద

    జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ 

    January 26, 2019 / 02:16 AM IST

    ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లకు గాయాలయ్యాయి.

10TV Telugu News