Injured

    అతివేగమే కారణమా : దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా

    September 26, 2019 / 04:01 AM IST

    దివాకర్ ట్రావెల్ బస్సు పల్టీ కొట్టింది. బస్సులో ఉన్న వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటన విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. అత్యంత వేగంతో బస్సును నడపడం, డ్రైవ�

    ఎయిర్ ఇండియా విమానంపై పిడుగు : క్రూ సిబ్బందికి గాయాలు

    September 22, 2019 / 02:37 AM IST

    ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంపై పిడుగు ప్రభావానికి గురైంది. విమానం క్రూ సిబ్బందికి గాయాలయ్యాయి.

    చేవెళ్లలో రోడ్డు ప్రమాదం : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి గాయాలు

    September 21, 2019 / 01:41 AM IST

    పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు, మరో కారును ఢీకొంది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఎదురుగా సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప�

    అది బాంబు పేలుడు కాదు : ఎవరూ భయపడొద్దు

    September 8, 2019 / 07:35 AM IST

    రాజేంద్రనగర్ లో భారీ పేలుడు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుట్ పాత్ మీదున్న అనుమానాస్పద బాక్స్ ను ఓ వ్యక్తి తెరవగానే అది భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆ

    సూడాన్ అల్లర్లలో 37మంది మృతి : ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం

    August 27, 2019 / 02:46 AM IST

    సూడాన్ లోని ఈస్ట్రన్ రీజియన్ లోని రెడ్ సీ స్టేట్ లో నివసిస్తున్న ఓ తెగలో జరిగిన అల్లర్లలో్ 37మంది చనిపోయారు.య మరో 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం…బనీ అమిర్ తెగ, నుబా తెగకు చెందిన ప్రజల మధ్య గత వారం గొడవ

    ఘోర అగ్నిప్రమాదం: ఐదుగురు కార్మికులు సజీవ దహనం

    May 9, 2019 / 04:02 AM IST

    మహారాష్ట్రలోని పుణె జిల్లా ఉరులీ దేవాచిలో అగ్నిప్రమాదం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవ దహనమైపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉరులీ దేవాచీలోని ఓ బట్టల దుకాణంలో గురువారం (మే9)తెల్లవారుజామున మంటలు చెలరేగ

    బాలాకోట్ లో IAF దాడిలో 170 మంది హతం

    May 9, 2019 / 03:55 AM IST

    బాలాకోట్‌ లోని జైషే ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) చేసిన దాడిలో ఒక్కరు కూడా చనిపోలేదని,కొన్ని చెట్లు మాత్రమే దెబ్బతిన్నాయంటూ ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి-26,2019న బాలాకోట్ లోని ఉగ్రశ�

    లాహోర్ లో బాంబు పేలుడు…5గురు మృతి

    May 8, 2019 / 05:10 AM IST

    పాకిస్తాన్ లోని లాహోర్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. పాకిస్తాన్ లోని అత్యంత పురాతనమైన లాహోర్ సూఫీ పుణ్యక్షేత్రం డేటా దర్బార్ దగ్గర ఈ  పేలుడు జరిగింది.

    ఏపీలో 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బోల్తా : ప్రయాణికులకు గాయాలు

    May 6, 2019 / 03:15 AM IST

    ఏపీలో రెండు వేర్వేరు చోట్ల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. ప్రకాశం జిల్లా గుడిపాడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సు రోడ్డు డివైడర్ ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో  15మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థి

    మావోల దాడి : 16 మంది పోలీసులు మృతి

    May 1, 2019 / 08:29 AM IST

    మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బుధవారం(మే-1,2019) గడ్చిరోలీ జిల్లాలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 16 మంది భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర 

10TV Telugu News