Injured

    కన్హయ్య కుమార్ వాహనంపై రాళ్ల దాడి..ఉద్రిక్తత

    February 5, 2020 / 03:29 PM IST

    JNUSU మాజీ అధ్యక్షుడు, సీపీఐ లీడర్ కన్హయ్య కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా ఆయన జన్ గన్ మన్ పేరి�

    షూటింగ్‌లో స్టార్ హీరోకు గాయాలు

    January 11, 2020 / 05:14 AM IST

    బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌కు షూటింగులో గాయాలయ్యాయి. తెలుగు సినిమా ‘జెర్సీ’ రీమేక్‌లో చేస్తున్న షాహీద్ కపూర్.. క్రికెట్ ఆడుతుండగా ప్రమాదం జరిగింది. క్రికెట్ ఆడుతుండగా బంతి ఊహించని విధంగా వచ్చి ముఖానికి తగిలి దిగువ పెదవిపై తీవ్ర గాయ�

    సోలేమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట..35మంది మృతి

    January 7, 2020 / 12:23 PM IST

    బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా ద‌ళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమ‌ని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లో సోమవారం(జనవరి-

    దిశ నిందితుడి ఇంట్లో తీవ్ర విషాదం : చావు బతుకుల మధ్య తండ్రి

    December 28, 2019 / 03:38 AM IST

    ‘దిశ’ హత్యాచారం కేసులో నిందితుడు, పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన చెన్నకేశవుల ఇంట్లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవులు ఘటన మర్చిపోకముందే ఆ

    ఉగ్రవాదులకు షాక్ : 24 గంటల్లో 109 మంది హతం

    December 24, 2019 / 09:40 AM IST

    ఆప్ఘనిస్తాన్ లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు అక్కడి ప్రభుత్వం భారీ షాకిచ్చింది. గత 24 గంటల్లో 18 ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చారు. 15 ప్రావిన్సులలో చేపట్టిన ఉగ్రవాద ఏరివేతలో 109 మంది ఉగ్రవాదులు హతమయ్య�

    ఉడుకుతున్న ఉత్తరప్రదేశ్…పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

    December 20, 2019 / 01:18 PM IST

    పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ ఎత్తున నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇవాళ(డిసెంబర్-20,2019)కూడా ప‌లు న‌గ‌రాల్లో ఆందోళ‌న‌కారులు హింస‌కు దిగారు. ఫిరోజాబాద్, గోర‌ఖ్‌పూర్‌, కాన్పూర్,మీరట్, బులంద్‌షెహ‌ర్ లో నిర‌స‌న�

    2008 జైపూర్ పేలుళ్ల కేసు…నలుగురికి మరణశిక్ష

    December 20, 2019 / 11:46 AM IST

    2008 జైపూర్ పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఇవాళ(డిసెంబర్-20,2019) మరణశిక్ష విధించింది జైపూర్ లోని ప్రత్యేక న్యాయస్థానం. 2008 జైపూర్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్‌ న్యాయస్థానం బుధవారం తీర్పును వెలువరించిన విష

    ఇంజనీరింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి

    December 19, 2019 / 09:48 AM IST

    మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప ఆగడం లేదు. ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో బుధవారం(డిసెంబర్-18,2019)ఈ దారుణం చోటుచేసుకుంది. యాసిడ్ దాడిలో ఆ యువతి తీవ్రంగ

    మణిపూర్ అసెంబ్లీ బయట గ్రెనేడ్ దాడి

    November 22, 2019 / 02:32 PM IST

    మణిపూర్ అసెంబ్లీ కాంప్లెక్స్ బయట ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సిఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు.

    వీళ్లు మారరు : ప్రాణం మీదకి తెచ్చిన సెల్ఫీ పిచ్చి

    November 16, 2019 / 02:31 AM IST

    సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. సెల్పీ మోజులో ప్రమాదాల బారిన పడి విలువైన ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాల్లో విషాదం

10TV Telugu News