Home » Injured
తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలు దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వారితో
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చర్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇరు వర్గాలు కొట్లాటకు దిగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెద�
కరోనా కట్టడిలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ వలసకూలీల పాలిట శాపంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు చేతిలో చిల్లిగవ్వలేక. తినడానికి సరైన తిండి లేక, పస్తులతో కడపు మాడ్చుకుని,సొంతూళ్లకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడిస వలసకార్మికులు
కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న డాక్టర్లు,పోలీసులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, కరోనా పరీక్షలు నిర్వహించే వైద్య సిబ్బందిపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయి. బుధవారం య�
అమెరికాలో నల్లజాతీయుడి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నెల్లూరు జిల్లా యువకుడు డేగా ధీరజ్ రెడ్డి(28) కోలుకుంటున్నాడు. ఇవాళ(ఏప్రిల్ 13,2020) ఉదయం అతడు
హైదరాబాద్లో ఒకేరోజు రెండుచోట్ల సిలిండర్లు పేలాయి. సరూర్నగర్, మలక్పేటల్లో భారీ శబ్దంతో పేలిన సిలిండర్లు పేలాయి. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు గాయాలపాలయ్యారు.
వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) గుంటూరు జిల్లా తాడేపల్లి
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద కారు ప్రమాదం జరిగింది. బ్రదర్ అనిల్ కుమార్ తో పాటు డ్రైవర్, గన్ మెన్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.
ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో పెద్ద విమాన ప్రమాదం జరిగింది. బుధవారం(ఫిబ్రవరి-5,2020)టర్కీకి చెందిన చౌక ధరల వియానయాన సంస్థ పెగసాస్ ఎయిర్లైన్స్ నడుపుతున్న బోయింగ్ 737… 177మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బందితో ఇజ్మీర్ నుండి బయలుదేరింది. ఇస్తాంబుల్ లో