Home » Injured
Tirupati railway tracks Explosion : తిరుపతిలో రైలు పట్టాలపై పేలుడు కలకలం సృష్టించింది. తారకరామా నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్పై పేలుడు సంభవించింది. పట్టాలపై ఉన్న ఓ బాక్సును శశికళ అనే మహిళ పక్కకు లాగింది. దీంతో… భారీ శబ్ధంతో ఆ బాక్స్ పేలిపోయింది. శశికళకు తీవ్రగా�
Mulugu district Road accident : ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 35 మంది కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. వాజేడు-ఏటూరు నాగారం మండలంలో 163వ నెంబర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆ
Afghanistan’s Bamyan province ఆఫ్ఘనిస్తాన్లోని బమియాన్ నగరంలో మంగళవారం జరిగిన రెండు పేలుళ్లలో 17 మంది మరణించారు. మరో 59 మంది గాయపడినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల తెలిపిన ప్రకారం..స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటల సమయంలో బామియన్ నగరంలోని స్థానిక మా�
road accident two injured : హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఆదివారం (నవంబర్ 22, 2020) బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. బెంజ్ కారు అతివేగంగా వచ్చి ఇండికా క్యాబ్ ను ఢీకొట్టింది. దీంతో ఇండికా క్యాబ
Road accident in Anantapur : అనంతపురం జిల్లా గుత్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తొండపాడు గ్రామం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఆటోను లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 15 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుత్తి ప్�
Vadodara road accident : గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో ఘోర ప్రమాదం సంభవించింది. 2020, నవంబర్ 19వ తేదీ బుధవారం తెల్లవారజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించగా..16 మందికి గాయాలయ్యాయి. ఘటనపై భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. se
Shooting in Tamil Nadu : తమిళనాడులోని పళనిలో కాల్పులు కలకలం రేపాయి. ఇరు వర్గాల మధ్య భూతగాదాలు కాల్పులకు దారి తీసింది. ఓ సినిమా థియేటర్ యజమాని తుపాకులతో తన ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డ వారిని పళని ప్రభుత్వ ఆస్�
Terror Attack In Vienna ఆస్ట్రియా రాజధాని వియన్నాలో సోమవారం రాత్రి పలువురు ఆగంతకులు జరిపిన కాల్పుల్లో మొత్తం ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు కాల్చేసినట్లు వియన్
Major Fire near Odisha Raj Bhavan ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం(అక్టోబర్-7,2020)మధ్యాహ్నాం రాజ్భవన్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో పేలుడు కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపుచేసేందుకు 6
ఓ మహిళా ఫ్యాషన డిజైనర్ రోడ్డుపై నిలిచిన నలుగురు వ్యక్తులపై కారును పోనిచ్చింది. దీంతో ఆ వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కిందపడిన వారిపై నుంచి కారును తీసుకెళ్లిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చో�