Injured

    కారు యాక్సిడెంట్ లో బీజేపీ ఎంపీకి గాయాలు…ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు

    November 10, 2019 / 09:42 AM IST

    రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ గర్హవాల్ తీవ్రగాయాలపాలయ్యారు. గర్హవాల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరాథ్ సింగ్ రావత్ ప్రమాణిస్తున్న కారు ఇవాళ(నవంబర్-10,2019) ఉదయం యాక్సిడెంట్ కు గురైంది.  ఢిల్లీ నుంచి నంద దేవీ

    శ్రీనగర్ లో ఉగ్రదాడి…15మందికి గాయాలు

    November 4, 2019 / 09:42 AM IST

    జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వారాల్లో మూడోసారి కశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. రోడ్డుపక్కన కూరగాయలు అమ్ముకునేవాళ్లను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఆంక్షల కారణంగా సిటీలో మార్కెట్ లు మూతబడి ఉన్న కారణంగా శ్�

    భార్యను కాపురానికి పంపడంలేదని అత్తమామలకు కత్తిపోట్లు

    November 2, 2019 / 04:10 AM IST

    నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావడం లేదని అత్తమామలపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

    శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి : ఆరుగురు జవాన్లకు గాయాలు

    October 26, 2019 / 03:11 PM IST

    జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై అనుమానిత ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.

    తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం: 8మంది పరిస్థితి విషమం

    October 15, 2019 / 06:49 AM IST

    తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు మధ్య ఘాట్ రోడ్డులో టూర్‌కు వచ్చిన ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఘాట్‌ రోడ్డులో బస్సు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడ్డ పలువురి పరిస్థితి విషమంగా ఉండగా ఇప్పటికే ఎనిమిద

    బిల్డింగ్ కూలి 10మంది మృతి…శిథిలాల కింద మరికొందరు

    October 14, 2019 / 04:16 AM IST

    యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. మౌ జిల్లాలోని  మొహమ్మదాబాద్‌లోని ఇవాళ(అక్టోబర్-14,2019)ఉదయం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండంతస్థుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోల�

    నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ : పులి నుంచి తమ్ముడిని కాపాడిన 11ఏళ్ల బాలిక

    October 9, 2019 / 03:32 PM IST

    పులి నోట కరుచుకుని వెళ్దామనుకున్న తన నాలుగేళ్ల తమ్ముడిని అత్యంతధైర్యసాహసాలు ప్రదర్శించి కాపాడింది 11ఏళ్ల చిన్నారి. అయితే పులితో పారాటంలో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఉత్తరఖాండ్ లోని పౌరీ జిల్లాలోని దేవ్ కండై తల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆ�

    కశ్మీర్ లో గ్రనేడ్ ఎటాక్…ఐదుగురు జవాన్లకు తీవ్రగాయాలు

    October 5, 2019 / 06:22 AM IST

    జమ్మూకశ్మీర్ లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. భద్రతా బలగాలు లక్ష్యంగా శనివారం(అక్టోబర్-5,2019)అనంత్ నాగ్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ బయట గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారు. ఐదుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హా�

    స్కూల్ బస్సు బోల్తా…18మందికి గాయాలు

    October 5, 2019 / 06:07 AM IST

    రాజస్థాన్ లో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది.  జైపూర్ లోని  సెయింట్ సేవియర్స్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్ధులు ఎడ్యూకేషన్ టూర్ లో భాగంగా పర్యటిస్తున్నప్పుడు పోఖ్రాన్ కి దగ్గర్లోని ఓ టోల్ ఫ్లాజా దగ్గర శనివారం(అక్టోబర్-5,2019)స్కూల్ బస్సు  బ�

    ఇరాక్ ఆందోళన హింసాత్మకం:34మంది మృతి

    October 4, 2019 / 04:54 AM IST

    గత కొన్ని రోజులుగా ఇరాక్‌ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధాని అదిల్ అబ్దెల్ మ‌హ్దీకి వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. రాజధాని బాగ్దాద్ లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో నిర‌స‌న‌కారుల‌తో చ‌ర�

10TV Telugu News