Injured

    కడపలో ఇసుక మాఫియా బరితెగింపు : కానిస్టేబుల్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టారు

    April 28, 2019 / 05:41 AM IST

    ఇసుక మాఫియా బరి తెగించింది. మా ట్రాక్టర్లనే అడ్డుకుంటావా ? అంటూ ఓ కానిస్టేబుల్‌పైకి ట్రాక్టర్‌ను పోనిచ్చారు. అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్ అడ్డుకోవడంతో ఈ ఘటన చోటు చేసుంది. ఇసుక మాఫియా ఎంతటి తీవ్రస్థాయిలో ఉందో ఈ ఘటనే ఉదాహరణ. ఏపీల

    తిరగబడిన తులాభారం : శశి థరూర్‌కి గాయాలు

    April 15, 2019 / 08:45 AM IST

    తులాభారంలో అపశృతి చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్‌కు గాయాలయ్యాయి. తులాభారం నిర్వహిస్తుండగా బ్యాలెన్స్ తప్పింది. ఇనుప కడ్డి ఆయనపై పడడంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. వెంటనే ఆయన్ను తిరువనంతపుర

    ముద్దంటూ కొరికేశాడు : 300ల కుట్లు..12 ఏళ్ల జైలు

    April 10, 2019 / 10:31 AM IST

    పాశ్చాత్య దేశాల్లో ప్రేయసీ..ప్రియుల మధ్య ముచ్చట్లు ఎలా ఉన్నా..ముద్దులు కామన్.

    రోడ్డు ప్రమాదం: కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్‌కు తీవ్రగాయాలు

    April 10, 2019 / 02:06 AM IST

    ఆదిలాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్‌ లోక్ సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ రాథోడ్‌ కు తీవ్ర గాయాలు అయ్యాయి. రమేశ్ రాథోడ్ ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డుగా  వచ్చిన పందిని తప్పించే క్రమంలో వాహనం �

    రాహుల్ రోడ్ షోలో అపశృతి…ముగ్గురు జర్నలిస్ట్ లకు గాయాలు

    April 4, 2019 / 10:02 AM IST

    వయనాడ్ లో గురువారం(ఏప్రిల్-4,2019) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది.రాహుల్ రోడ్ షో రూట్ లో బారికేడ్ విరిగిపోవడంతో ముగ్గరు జర్నలిస్ట్ లు గాయపడ్డారు.టీవీ9 భారత్ వర్ష్ రిపోర్టర్ సుప్రియా భరద్వాజ్,ఇండియా �

    ఎదురుకాల్పుల్లో నలుగురు BSF జవాన్లు మృతి

    April 4, 2019 / 09:38 AM IST

    లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.ఈ సమయంలో గురువారం (ఏప్రిల్-4,2019) కన్కేర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతాబలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.మహలా గ్రామానికి దగ్గర్లోని దట్టమైన అటవీప్రాం

    వృక్షో రక్షతి రక్షితః : పద్మశ్రీ వనజీవి రామయ్యకు ఆక్సిడెంట్

    March 31, 2019 / 02:22 AM IST

    పద్మశ్రీ పురస్కార గ్రహీత, వనజీవి రామయ్య ఆసుపత్రిలో చేరారు. ఓ ప్రమాదంలో గాయపడ్డారు. దీనితో కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం..మరో వాహనం

    రాహుల్ మానవత్వం…యాక్సిడెంట్ కు గురైన వ్యక్తిని కారులో హాస్పిటల్ కి

    March 27, 2019 / 02:29 PM IST

     ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం ద్వారా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ జర్నలిస్ట్ ని తన కారులో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

    లోయలో పడిన బస్సు…ఆరుగురు మృతి

    March 24, 2019 / 02:19 PM IST

    మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఆదివారం(మార్చి-24,2019)పాల్ ఘర్ జిల్లాలోని త్రయంబకేశ్వర్ రోడ్డు దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. మధ్యాహ్నాం 2:45గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.నాసిక్ నుంచి బస్సు పాల్ ఘర్ కు వెళ్తుండగా ఈ ప్�

    డ్రైవర్ నిద్రమత్తే కారణం : రెండు బస్సులు ఢీ..60మంది మృతి

    March 22, 2019 / 03:20 PM IST

     పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం(మార్చి-22,2019) ఉదయం రాజధాని ఆక్రాకి 430కిలోమీటర్ల దూరంలోని  బోనో తూర్పు ప్రాంతంలోని అంపొమా టౌన్ లోని కిన్ టాంపో టెకిమన్ రోడ్డుపై రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమ

10TV Telugu News