-
Home » IPL
IPL
టాస్ ఎవరిది? ఏ జట్టు గెలుస్తుంది? ఇలాంటి ప్రకటనలతో జాగ్రత్త.. ఐపీఎల్ బెట్టింగ్ మోసాలపై సీపీ సజ్జనార్ వార్నింగ్
కొంత మంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా డబ్బు కోసం ఈ అసత్య ప్రచారాల్లో పాల్గొంటున్నారని సీపీ సజ్జనార్ మండిపడ్డారు.
ఆర్సీబీకి తిరిగి రావడమే నా కెరీర్కు టర్నింగ్ పాయింట్.. ఎంతో కష్టంగా అనిపించింది.. పడిక్కల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులోకి తిరిగి రావడమే తన కెరీర్కు టర్నింగ్ పాయింగ్ అని భారత క్రికెటర్ దేవ్దత్ పడిక్కల్ (Devdutt Padikkal)తెలిపాడు.
ఐపీఎల్ కెరీర్ గురించి ఐదు ప్రశ్నలు అడిగితే.. కోహ్లీ స్కోరు 4/5
ఐపీఎల్ అరంగ్రేటం (2008) నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపుననే ఆడుతున్నాడు.
నేటి నుంచే ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్లో ఆర్సీబీని ఢీ కొట్టనున్న సన్రైజర్స్
ఐపీఎల్ 2026 సీజన్ నేటి (IPL 2026) నుంచే ప్రారంభం కానుంది.
అప్పుడు నన్ను చూసి నవ్వారు.. ఆర్సీబీకి ఆ పేరు ఎందుకు పెట్టానంటే.. విజయ్ మాల్యా హాట్ కామెంట్స్..
ఆర్సీబీ భారీ డీల్ పై విజయ్ మాల్యా (Vijay Mallya) స్పందించాడు.
జట్ల మీద వేల కోట్లు జల్లుతున్నారు.. ఐపీఎల్లో వీళ్లకి డబ్బెలా వస్తుంది? రాబడి ఎలా?
ఐపీఎల్లో (IPL ) జట్లను కొనుగోలు చేసేందుకు వేల కోట్లను మంచినీళ్ల ప్రాయంలా పెడుతుంటారు.మరి వీళ్లకు జట్లను కొనుగోలు చేయడం వల్ల ఏం లాభం వస్తుంది? ఐపీఎల్ ద్వారా వీరికి ఎన్ని రకాలుగా ఆదాయాలు వస్తాయో ఓ సారి చూద్దాం.
భారీ మొత్తానికి అమ్ముడుపోయిన రాజస్థాన్.. షేన్ వార్న్ కుటుంబానికి జాక్పాట్.. కోట్ల రూపాయలు
రాజస్థాన్ రాయల్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోవడంతో షేన్ వార్న్ (Shane Warne) కుటుంబానికి కోట్ల రూపాయలు సొంతం కానున్నాయి.
ఎవరు బ్రో నువ్వు 15వేల కోట్లు పెట్టి కొన్నావ్.. RR కొత్త ఓనర్ బయోగ్రఫీ..
ఐపీఎల్లోని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీని అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమానీ (Kal Somani ) నేతృత్వంలోని కన్సార్షియం కొనుగోలు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో అతి పెద్ద డీల్.. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) అమ్మకం ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది.
ఐపీఎల్ 2025లో పేలవ ప్రదర్శన.. పంత్ను వదులుకోవాలనుకున్న లక్నో? సంజీవ్ గొయెంకా హాట్ కామెంట్స్..
రిషబ్ పంత్ను (Rishabh Pant ) లక్నో జట్టు 27 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.