Home » IPL
నెలన్నర రోజులకు పైగా అలరించిన ఐపీఎల్-16 సీజన్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేంద్ర సింగ్ ధోని, రోహిత�
ఎమ్మెస్ ధోని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అంటూ ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటో ద్వారా వాళ్లు ధోనీ గురించి ఏం చెప్పారు?
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని(MS Dhoni) ఐపీఎల్(IPL)లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచులు ఆడిన ఏకైక ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్కు గుడ్బై చెప్పాడు. ఆదివారం(మే 28న) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచే తనకు ఆఖరిదని కొద్ది సేపటి క్రితమే సోష�
చివరి మూడు సీజన్ల ఫైనల్ మ్యాచుల్లోనూ టాస్ ఓడిన జట్లే ఫైనల్ మ్యాచుల్లో గెలిచాయి.
ఫ్లేఆఫ్స్ లో గతంలోని రికార్డులన్నింటినీ బద్ధలుకొట్టింది ముంబై ఇండియన్స్.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
రెండు, మూడు రోజులుగా టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి వరుసగా ట్వీట్లు చేస్తున్నాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్.
ఆరుగురు బ్యాటర్లు ఒక్కో సెంచరీ చొప్పున కొట్టారు.