Home » IPL 2020
VIVOను ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి తొలగించాక స్పాన్సర్లే దొరక్కుండాపోయారు బీసీసీఐకి. ఇప్పటికే ఐపీఎల్ 2020కి పలు అవాంతరాలు రావడంతో వాయిదాలు పడుతూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం యాంటీ చైనా సెంటిమెంట్లతో ఐపీఎల్కు స్పాన్సర్షిప్ వద్దంటూ తిరస్కర�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాన్సర్షిప్ మారనుంది. ఇండియా-చైనా బోర్డర్ టెన్షన్ల కారణంగా VIVO 2020 స్పాన్సర్షిప్ కమిట్మెంట్ నుంచి డ్రాప్ అయింది. ఈ ఏడాది ఐపీఎల్ 2020 సీజన్ను కరోనావైరస్ సంక్షోభం కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించనున
కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడినట్టే… క్రికెట్పైనా పడింది. దీంతో ఆటకు విరామం ఏర్పడింది. కరోనా నేపథ్యంలో పలు దేశాల టోర్నీలు వాయిదా పడ్డాయి. చివరికి T-20 World Cup నిర్వహణపైనా కరోనా ప్రభావం చూపుతోంది. దీంతో టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది జరుగుతుందా… లేకా వ
ఐపిఎల్తో సహా అన్ని సమస్యలపై చర్చించడానికి బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ ఈ రోజు(17 జులై 2020) సమావేశం కానుంది. అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) సమావేశంలో, ఐపిఎల్ ప్రథాన ఎజెండా కానుంది. దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా
ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఈ క్రమంలో ప్రజలు వణికిపోతున్నారు. కరోనాపై హైరానా అయిపోతున్నారు. ప్రపంచ దేశాలకు కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన ఇండియాను పట్టుకుంది. ఇప్పటికే వేల సంఖ్యలో అనుమానితులు.. వందల సంఖ్య�
ఐపీఎల్కు కరోనా ఎఫెక్ట్ పడింది.. ఈ ఏడాది ఐఎపీఎల్ను రద్దు చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..IPL పదమూడో సీజన్ అనుకున్న ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పదేపదే స్పష్టం చేస్తున్నారు. మార్చి 29వ తేదీన ముంబై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. రద్దయిన డెక్కన్ చార్జర్స్ జట్టు స్థానంలో 25 ఆక్టోబరు 2012 న కొత్తగా వచ్చిన ఈ జట్టును సన్ నెట్వర్క్ నిర్వహిస్తుంది. ఈ జట్టు 2016 లో రాయల్ చాల�
ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)- 2020 షెడ్యూల్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఆల్స్టార్ గేమ్ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. మార్చి 29న ముంబైలోని వాంఖడే మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్రారంభ తేదీల్లో ఎటువంటి మార్పులు లేకుండానే పూర్తి షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. ఐసీసీ హై పవర్ కమిటీ మీటింగ్ కారణంగా విదేశీ ఆటగాళ్లు టోర్నీకి రావడం ఆలస్యమవుతుందని ఊహాగానాలు వినిపించాయి. వాటన్నిటినీ �
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ నయా లోగో చూసి థ్రిల్కు గురయ్యాడట. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కు ముందు ఆర్సీబీ కొత్త హంగులతో సిద్ధమవుతోంది. ఇన్నేళ్ల కలలను ఈ సీజన్ లో