IPL 2020

    ఐపీఎల్-2020 : మార్చి 29వ తేదీ నుంచి మ్యాచ్‌లు

    December 31, 2019 / 06:18 AM IST

    ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అంటే ఉండే ప్రత్యేకమైన అభిమానం చెప్పక్కర్లేదు. భారత్‌లో జరిగే అతిపెద్ద క్రికెట్ పండుగ ఐపీఎల్. ప్రతీ ఏడాది రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. 2020 సీజన్‌ వచ్చే ఏడాది మార్చి 29న ప్రారంభం కానున్నట్టు చెబ�

    రషీద్.. నీ Camel Bat అదుర్స్.. మన IPLకు ఇదే తీసుకురా!

    December 30, 2019 / 07:42 AM IST

    బిగ్ బాష్ లీగ్ (BBL)టోర్నీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్ బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ కొత్త బ్యాట్‌తో మెరిసిపోయాడు. దీనికి Camel Bat అని పేరు పెట్టారు. ఇదే బ్యాటుతో మ్యాచ్‌లో రషీద్ ఖాన్ రె

    IPL 2020: వేలంలో తొలిసారి కోట్లు పలికిన ప్లేయర్లు

    December 20, 2019 / 07:49 AM IST

    భారీ అంచనాలతో ఆరంభమైన ఐపీఎల్ వేలం వేడుకగా ముగిసింది. స్టార్ క్రికెటర్లతో పాటు తొలిసారి ట్రోఫీలో ఆడనున్న ప్లేయర్లు సైతం కోట్ల ధర పలికారు. కోల్‌కతాలో గురువారం జరిగిన ఈ వేలం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కొందరి ప్లేయర్లపై కనక వర్షం కురియగా.. మరిక

    హెట్‌మేయర్‌కు జాక్‌పాట్: రేట్ పెంచిన ఆ ఒక్క మ్యాచ్

    December 20, 2019 / 06:30 AM IST

    ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2020వేలంలో అద్భుతాలు జరిగాయి. అనుభవం పక్కుబెట్టి టాలెంట్‌కు ప్రాధాన్యతనిచ్చే ఐపీఎల్ వేలం మరోసారి సత్తా ఉన్న ప్లేయర్లను టాప్‌లో నిలబెట్టింది. అన్ క్యాప్‌డ్ ప్లేయర్లు కనీస ధర కంటే రెట్టింపు ధరకు కొనుగోలు అవగా వే�

    IPL 2020 Auction : హనుమ విహారి Unsold

    December 19, 2019 / 11:19 AM IST

    ఐపీఎల్ 2020 సీజన్‌కి సంబంధించి ఆటగాళ్ల వేలం కోల్‌కతా వేదికగా గురువారం(డిసెంబర్ 19,2019) మధ్యాహ్నం ప్రారంభమైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు భారీ ధర పలికారు. ఆసీస్ క్రికెటర్ పాట్ కమిన్స్ ను రూ.15.50 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. మరో

    IPL 2020 : రూ.10.75 కోట్లకు మ్యాక్స్ వెల్ ను దక్కించుకున్న పంజాబ్

    December 19, 2019 / 10:19 AM IST

    ఐపీఎల్ 2020 సీజన్‌కి సంబంధించి ఆటగాళ్ల వేలం కోల్‌కతా వేదికగా గురువారం(డిసెంబర్ 19,2019) మధ్యాహ్నం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ భారీ ధర పలికాడు.

    IPL 2020: 73మంది ప్లేయర్లకు రూ.207.65కోట్లు

    December 19, 2019 / 07:25 AM IST

    IPL 2020 వేలానికి సర్వం సిద్ధమైంది. కోల్‌కతా వేదికగా జరగనున్న ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీలు ఖాళీ స్లాట్లను భర్తీ చేసుకునేందుకు రెడీ అయ్యాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అధికంగా రూ.42.70కోట్లతో 9స్లాట్లు ఖాళీ ఉంచుకుని బరిలోకి దిగుతుంది. అత్యల్పంగా 13.05కోట్ల�

    IPL 2020: వేలంలో 332 మందితో పాటు ఫించ్, మ్యాక్స్‌వెల్‌

    December 12, 2019 / 03:49 PM IST

    73 ఖాళీ స్థానాలకు వేలం జరుగుతుంది. ఎప్పటిలాగే స్టార్‌ ఆటగాళ్లైన మిచెల్‌ స్టార్క్‌, జో రూట్‌ లాంటి ప్లేయర్ లు లీగ్‌కు దూరం కానున్నారు.

    ఐపీఎల్ అయితేనే ధోనీ వస్తాడు: రవిశాస్త్రి

    December 11, 2019 / 01:45 AM IST

    ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు అంతుచిక్కడం లేదు. తోచిన మాదిరి చెప్తుండటంతో సీనియర్లు మండిపడుతున్నారు. ఇటీవల ధోనీ ఐపీఎల్ వరకూ టీమిండియాకు దూరంగా ఉంటాడని అతను బ్రేక్ తీసుకుంటున్నాడని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి వెల్లడించాడు. మిగతా వాళ్లు

    ఐపీఎల్ వేలం కోసం పేర్లు నమోదు.. స్టార్క్ మళ్లీ దూరం

    December 3, 2019 / 01:44 AM IST

    ఐపీఎల్‌–2020 కోసం జరిగే వేలంలో సత్తా చాటేందుకు 971 మంది క్రికెటర్లు ముందుకు వచ్చారు. నవంబర్‌ 30 చివరి తేదీ కావడంతో వీరంతా పేర్లను నమోదు చేసుకున్నారు. లిస్టులో 713 మంది భారత క్రికెటర్లు కాగా, 258 మంది విదేశీయులు. 19 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి�

10TV Telugu News