Home » IPL 2020
విద్వంసకర ఆటగాడు క్రిస్ గేల్కు కరోనా టెస్ట్లో నెగటివ్ వచ్చింది. ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కే ముందు, క్రిస్ గేల్ కరోనా పరీక్ష చేయించుకున్నాడు. దీనిలో అతనికి నెగెటివ్ అంటూ నివేదిక వచ్చింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ మొదలు కావడానికి సర్వం సిద్ధమైంది. ఏప్రిల్, మే నెలల్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికే అయపోవాల్సిన ఐపీఎల్.. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. నిజానికి కరోనా తీవ్రత చూసినవారంతా ఈ సీజన్లో ఐపీఎల్ ఇక ఉండదన�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సురేశ్ రైనాలు ఐదు నిమిషాల విరామంతోనే రిటైర్మెంట్ ప్రకటించేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, వైస్ కెప్టెన్ లు అయిన వీరిద్దరూ అంటే తమిళనాట విపరీతమైన అభిమానం. ఇదిలా ఉంటే ఎన్ని నెలలుగానో ఎదురుచూస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 30రోజుల్లో అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 19న జరగనున్న ఐపీఎల్ సీజన్ కు సర్వత్రా ఏర్పాట్లు మొదలైపోయాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి బహుకాలంగా దూరంగా ఉంటున్న ముంబై పాండ్యా హార
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చి తప్పుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వీడ్కోలు మ్యాచ్ నిర్వహించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సిద్ధమైంది. రాబోయే ఐపిఎల్ సందర్భంగా బోర్డు ఈ విషయంలో ధోనితో మాట్లాడి భవ
ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ ఫాం డ్రీమ్ 11 ఐపీఎల్ టైటిల్ కొత్త స్పాన్సర్ గా నిలిచింది. చైనా మొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్ VIVO స్పాన్సర్షిప్ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ ఆ స్థానం భర్తీ చేసే వాళ్ల కోసం వెదికింది. డ్రీమ్ 11 రూ.222 కోట్లను వేలంలో గెలుచుకుంది. �
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సే ఈ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నానంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్లో సత్తా చూపేందుకు సీఎస్కే సిద్ధమైందని అంటున్నాడు. ఈ సారి టోర్నీలో ధోనీ నెం.4లో బ్యాటింగ్ కు వ�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020కు ముందే రాజస్థాన్ రాయల్స్ లో కరోనా అలజడి మొదలైంది. ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యగ్నిక్ కు కొవిడ్-19 పాజిటివ్ గా స్పష్టమైంది. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం ట్విట్టర్ అకౌంట్ ద్వారా అఫీషియల్ గా ఖరారు చేశారు. ‘మా ఫీల్డింగ్ కోచ్
నెలల తరబడి నిరీక్షించిన ఐపీఎల్ మరో ఐదు వారాల్లో ఆరంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా క్రికెటర్లంతా ఇంటికే పరిమితం అవగా.. ఎట్టకేలకు అన్నీ అనుమతులతో ఈ బడా ఈవెంట్ ను రెడీ చేస్తుంది బీసీసీఐ. టోర్నీ వచ్చేస్తుంది మరి ప్రాక్టీస్ విషయానొకిస్తే కొం
కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి అనుమతి వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ను యూఏఈలో ఆడేందుకు ఆమోదం తెలిపినట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సోమవారం ప్రకటించారు. సెప్టెంబర్ 19నుంచి నవంబరు 10వరకూ మూడు సిటీలు షార్జా, అబు దాబి, దుబాయ్ ల�