Home » IPL 2020
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. బీసీసీఐ ఆధ్వర్యంలో టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించిన యువీ.. ఆ తర్వాత విదేశాల్లో జరిగే దేశీవాలీ లీగ్ లు ఆడేందుకే ఆసక్తి చూ
డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ నాల్గోసారి టైటిల్ దక్కించుకుని రికార్డు సృష్టించింది. అంతేకాకుండా శుక్రవారం 12మంది ప్లేయర్లను ఐపీఎల్ వేలానికి విడిచిపెడుతూ సంచలన ప్రకటన చేసింది. డిసెంబరులో కోల్ కతా వేదికగా జరిగే 2020 ఐపీఎల్ వేలంలో ముంబ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020నాటికి రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డను వీడనుంది. బేస్ ప్లేస్ ను రాజస్థాన్ రాష్ట్రం నుంచి బయటకు అస్సాం రాష్ట్రానికి తరలించనుంది. అస్సాంలోని గౌహతి సొంతమైదానంలా పరిగణించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేర గౌహతిలో�
టీమిండియా వెటరన్ స్పిన్నర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్గా 2018, 2019సీజన్లలో వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్ జట్టు మారనున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కు వెళ్లనున్నాడు. కొద్ది నెలలుగా జరుగుతున్న చర్చలు ఫలించడంతో ఢి�
IPL మ్యాచ్ల్లో పవర్ ప్లేయర్ ఆలోచనకు స్వస్తి పలకాలని నో బాల్ అంపైర్ అంటూ ప్రత్యేకంగా నియమించాలని గవర్నర్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. తొలి సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించింది. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించాలని అనుకుంటున్నట్లు..
వరల్డ్ రిచెస్ట్ టీ20 క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్.. రాబోయే సీజన్ను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఐపీఎల్ సిద్ధం అయ్యింది. రాబోయే సీజన్లో పలు మార్పులకు నాంది పలికేందుకు ప్రణాళికలు వేస్తుంది బీసీసీఐ. ఐపీఎల్2020 సీజన్ను మరో 15 రో
అంతర్జాతీయ క్రికెట్ తో పాటు సమంగా ఆదరణ దక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ ఏర్పాట్లు మొదలైపోయాయి. ఈ క్రమంలో ఇప్పటికే లీగ్ లో ఆడనున్న ఎనిమిది ఫ్రాంచైజీల్లో కీలక మార్పులు జరిగాయి. ఇందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ ను మార్చ
యావత్ క్రికెట్ ప్రపంచమంతా ఎదురుచూసే భారత దేశీవాలీ క్రికెట్ లీగ్ ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్). ప్రతి సీజన్కు మార్పులు చేర్పులు చేసుకుంటూ కొత్తదనంతో అడుగుపెట్టే ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానుల్లో క్రేజ్. ఐపీఎల్లో ఆడే 8ఫ్రాంచైజీలలో ఒకటైన క