Home » ipl 2022
చెన్నై మళ్లీ ఓటమి బాట పట్టింది. పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది. పంజాబ్ నిర్దేశించిన 188 పరుగుల టార్గెట్ ను ఛేదించలేకపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చెన్న సూపర్ కింగ్ ముందు 188 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. పంజాబ్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ దంచికొట్టాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ముంబై ముందు 169 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
ఐపీఎల్ లో రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ తాజా సీజన్ లో ఇప్పటిదాకా ఒక్క విజయం సాధించలేకపోయిందంటే విమర్శకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2022 సీజన్ 15లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా విజయాలు నమోదు చేస్తోంది. తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లోనూ హైదరాబాద్ అదరగొట్టింది.
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. నిప్పులు చెరిగే బంతులు సంధించారు. దీంతో బెంగళూరు జట్టు 68 పరుగులకే కుప్పకూలింది.
ఉత్కంతభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలిచింది. గుజరాత్ నిర్దేశించిన 157 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా..
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కోల్ కతా ముందు 157..
ఢిల్లీ పై రాజస్తాన్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. 223 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ.. 20 ఓవర్లలో..
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.