Home » ipl 2022
చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా తొలి విజయాన్ని నమోదు చేశాడు రవీంద్ర జడేజా. డీవై పాటిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 23పరుగుల తేడాతో బెంగళూరు జట్టుపై చెన్నై..
ఐపీఎల్ 2022 సీజన్ 15లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. ఈ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది.
చెన్నై బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ రాబిన్ ఉతప్ప, శివమ్ దూబె విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. దీంతో చెన్నై జట్టు భారీ స్కోర్ సాధించింది.
ఈ సీజన్లో కొత్తగా అడుగు పెట్టి ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలుపొంది జోరుమీదున్న గుజరాత్ జట్టుకి హైదరాబాద్ షాక్ ఇచ్చింది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ కి 163 పరుగుల..
ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నో జట్టుకి రాజస్తాన్ షాక్ ఇచ్చింది. ఉత్కంఠ పోరులో రాజస్తాన్ గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. లక్నోకి 166 పరుగుల..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యేక ఘనత దక్కించుకుంది. లీగ్ మొత్తంలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్ లలో నమోదు చేయనంత భారీ స్కోరు నమోదు చేసింది.
కోల్ కతాకు షాక్ ఇచ్చింది ఢిల్లీ. కోల్ కతాపై ఘన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 216 పరుగుల భారీ టార్గెట్ తో..
డబుల్ బొనాంజాలో భాగంగా రెండో మ్యాచ్ కు అంతా రెడీ అయింది. ఆదివారం సాయంత్రం జరగనున్న రెండో మ్యాచ్కు లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి రాజస్థాన్ను బ్యాటింగ్కు..