Home » ipl 2022
ఐపీఎల్ 2022 వేలంలో భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించి ప్లేయర్లను సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుత వేలంతో దీంతో పాటు మరో విశేషం కూడా ఏర్పాటు చేసింది టాటా సంస్థ. లిమిటెడ్ ఎడిషన్ అయిన టాటా
ఐపీఎల్ 2022 వేలంలో భాగంగా రెండో రోజు ఇండియన్ ఆల్ రౌండర్ శివమ్ దూబెను చెన్నై సూపర్ కింగ్స్ రూ.4కోట్లకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే శివ్ దూబెకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే శివమ్ దూబెకు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తనతో కలిసి ప్రయాణించినందుకు వెటరన్ దక్షిణాఫ్రికా ప్లేయర్ డుప్లెసిస్ జట్టుకు, మేనేజ్మెంట్ కు థ్యాంక్స్ చెబుతున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో..
ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అండర్-19 కెప్టెన్ ను జట్టులోకి చేర్చుకుంది. గతంలో అండర్-19 గెలిచిన వెంటనే జరిగిన సీజన్ లో పృథ్వీ షా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుత సీజన్ ఐపీఎల్ 2022ల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలంలో రికార్డు ధరలు నమోదవుతున్నాయి. కెప్టెన్ల కంటే యువ క్రికెటర్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ రూ.12.25కోట్లకు అత్యధిక ధర...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 15వ సీజన్ వేలం మొదటి రోజు ముగిసింది.
ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల వేలాన్ని నిర్వహిస్తున్న ప్రముఖ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
బెంగళూరు జట్టు శ్రేయాస్ అయ్యర్ ను ఆల్రెడీ కొనేసిందన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ కోల్ కతా కొనుగోలు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ఆరంభమైంది. డిమాండ్ ఉన్న ప్లేయర్లపై వేలం జరుగుతుండగా ముందుగా శిఖర్ ధావన్ ను పంజాబ్ జట్టు రూ.8.25కోట్లకు కొనుగోలు చేసింది.
బెంగళూరు వేదికగా ఐపీఎల్ 2022 వేలం నేడు (ఫిబ్రవరి 12), రేపు జరగనుంది. రెండ్రోజుల పాటు గార్డెన్ సిటీ వేదికగా పది ఫ్రాంచైజీల ప్రతినిధులు వేలంలో పాల్గొంటున్నారు. 590 మంది ప్లేయర్లు...