Home » ipl 2022
ఫిబ్రవరి 12-13 తేదీల్లో బెంగళూరులో జరుగుతున్న IPL మెగా వేలంలో, అండర్-19 ప్రపంచ కప్లో భారత్ను విజేతగా నిలిపిన ఆటగాళ్లు కూడా వేలం వేయబడతారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) తర్వాతి సీజన్ వేలానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది.
సన్రైజర్స్ హైదరాబాద్ 15వ ఎడిషన్ కు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. మార్చి చివరి వారం మొదలుకానున్న సీజన్ లో ఆరెంజ్, బ్లాక్ కలర్స్ లో ఎస్సార్హెచ్ జెర్సీ మెరవనుంది.
తమిళనాడు పేసర్ టి.నటరాజన్ పునరాగమనం వాస్తవమేనని స్పష్టం చేశాడు. 2022 వేలం తన టీ20 వరల్డ్ కప్ కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని పక్కకుపెట్టానని చెప్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలానికి 590 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశారు నిర్వాహకులు. అందులో రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, మొహమ్మద్ షమీలతో పాటు...
ఐపీఎల్ 2022 మెగా వేలానికి సంబంధించి ఫైనల్ చేసిన జాబితాలో 590మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వీరిలో మనోజ్ తివారీ ఒకరు.
రిచెస్ట్ క్రికెట్ లీగ్గా పిలిచే ఐపీఎల్ మెగా వేలం త్వరలో జరగబోతుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ మెగా వేలం ఉండబోతుంది.
ఐపీఎల్ 2022 వేలం నుంచి తప్పుకుంటున్నందుకు గానూ కారణాలు వెల్లడించాడు ఆర్సీబీ ప్లేయర్. వేలంలో పాల్గొనాలని ముందుగా నిర్ణయించుకున్న ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్..
ఐపీఎల్ 2022 సీజన్ తో అరంగ్రేటం చేయనున్న రెండు కొత్త జట్లలో లక్నో జట్టు ఒకటి. ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 13న జరిగే మెగా వేలంలో పాల్గొననుంది. ఈ క్రమంలో ముందుగానే తమ ఫ్రాంచైజీ లోగోను...
స్టేడియాల్లోనికి ఎవరూ రావొద్దని సూచించినా.. ప్రస్తుతం 25శాతం కెపాసిటీతో మ్యాచ్ లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.