Home » irctc
రైళ్లలో సుదూర ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఇష్టమైన ఆహార పదార్థాలు తినాలని భావిస్తాం. రైల్వే క్యాటరింగ్ సిబ్బందికి ఆర్డర్లు ఇస్తుంటాం. అయితే, వాళ్లు తెచ్చిన ఆహారం తినడానికి వీలు లేకుండా ఉంటే? తనకు ఇటువంటి అనుభవమే ఎదురైందని తాజాగా ఓ మహిళ ట్విట�
ట్రైన్లో వాటర్ బాటిల్ ఎమ్మార్పీ కంటే రూ.5 ఎక్కువ తీసుకున్నందుకు రూ.లక్ష జరిమానా విధించారు అధికారులు.
IRCTC ద్వారా నిర్వహించబడుతున్న ఈ రైలు టికెట్ ధర రూ.19 లక్షలు.!!
ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్ింది. భారత్ గౌరవ్ రైలు చార్జీలు.. దాదాపు 30 శాతం తగ్గనున్నాయి.
దేశవ్యాప్తంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. మొత్తం 230కిపైగా రైళ్లను రద్దు చేసింది. వీటిలో 180 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మిగతా రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.
IRCTC Food Online : భారతీయ రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. రైల్లో ప్రయాణించేటప్పుడు వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. IRCTC ద్వారా ఫుడ్ డెలివరీ సర్వీస్ Zoop ఉపయోగించి రైల్వే ప్రయాణికులు తమ WhatsApp చాట్బాట్ సర్వీసు ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చే�
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమైంది. ఈ - టికెట్ల బుకింగ్ విధానంలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తత్కాల్ టికెట్లలో బల్క్ బుకింగ్ ల పేరిట సాగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేలా చర్యలు చేపట్టింది.
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లు ట్రైన్లలో ఉండి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇకపై కొత్త ఛార్జీలు తప్పవు. ట్రైన్ బుకింగ్ సమయంలో కాకుండా రైలులో ఉండి ఆర్డర్ ఇస్తే రూ.50 చెల్లించాల్సిందేనట. ప్రీమియం ట్రైన్లు అయిన శతాబ్ది ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస�
శ్రీరాముడు జన్మించిన నేలను మొదలుకొని ఆయన జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ “శ్రీ రామాయణ యాత్ర” పేరిట భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభం కానుంది.(Shri Ramayana Yatra Train)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్కీం అగ్నిపథ్ పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం భారత్ బంద్ కు ఆందోళనకారులు పిలుపునిచ్చారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా అప్రమత్తమైన రైల్వేశాఖ ఆర్పీఎఫ్ బలగాలను అప్రమత్తం �