Home » irctc
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ షాకిచ్చింది. ప్రయాణికులపై సర్వీసు చార్జీల భారం మోపింది. 2019, సెప్టెంబర్ 1 నుంచి ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో బుక్ చేసే రైలు టిక్కెట్లపై సర్వీస్ చార్జిని వసూలు చేయనుంది. కొత్త రూల్ ప్రకారం నాన్ ఏసీ క్లాస్ టిక్�
రైల్వేను అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చరిత్రలోనే తొలిసారిగా రైళ్లను ప్రైవేటు సంస్థలకు
35 రూపాయల కోసం రెండేళ్లుగా భారతీయ రైల్వేస్ తో కోల్ కతాకు చెందిన ఓ వ్యక్తి పోరాటం చేస్తున్నాడు.రెండేళ్ల ఆ వ్యక్తి తర్వాత భారతీయ రైల్వే అతడికి 33రూపాయలను చెల్లించింది.అయితే రైల్వే శాఖ తన దగ్గర నుంచి ఛార్జి చేసిన దాంట్లో రెండు రూపాయలు తగ్గించి
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత రైల్వే బోర్డు.. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మరో కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకోస్తోంది. ఈ సదుపాయం ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెంట్ బుకింగ్ కు రెండెంటికి అందుబాటులోకి రానుంది.
సమ్మర్ సీజన్ లో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) ఈ-టికెట్ బుకింగ్ ఫేసిలిటీని సులభతరం చేసింది. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే ఈ తరహా విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రైళ్లలో వెళుతున్నారా ? బుకింగ్ చేయాలని అనుకుంటున్న వారికి ఈ న్యూస్. IRCTC Website పనిచేయడం లేదు. మార్చి 5 తేదీ అర్ధరాత్రి 12గంటలు అంటే 06వ తేదీ బుధవారం క్లోజ్ అయ్యింది. 07వ తేదీ ఇలాగే ఉండనుంది. ఈ టైంలో ఎలాంటి టికెట్ బుక్సింగ్స్ ఉండవు. అలాగే ట్రైన్ టికెట్లు క
ఢిల్లీ : స్టాట్యూ ఆఫ్ యూనిటీ. వేలకోట్ల రూపాయల ఖర్చుతో గుజరాత్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఈ గ్రేట్ స్టాట్యూని చూడాలనుకునేవారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సందర్శకుల కోసం ప్రత్యేక రైలును నడపాలని రైల్వేశాఖ న
ఎయిర్లైన్స్లో మాదిరిగానే రైల్వేలోనూ కొత్త సిస్టమ్ను తీసుకొచ్చింది ఇండియన్ రైల్వే. ఎవరైతే లింక్ టిక్కెట్లు తీసుకుని ప్రయాణిస్తారో వాళ్లు తమ లింక్డ్ టికెట్ క్యాన్సిల్ చేసుకునేందుకు ఎక్స్ట్రా ఫీజు ఏమీ ఉండదట. ప్రైమరీ ట్రైన్ లేట్ అయితేన�