irctc

    రైలు ప్రయాణికులకు చేదువార్త

    August 31, 2019 / 03:07 PM IST

    రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ షాకిచ్చింది. ప్రయాణికులపై సర్వీసు చార్జీల భారం మోపింది. 2019, సెప్టెంబర్ 1 నుంచి ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో బుక్ చేసే రైలు టిక్కెట్లపై సర్వీస్ చార్జిని వసూలు చేయనుంది. కొత్త రూల్ ప్రకారం నాన్ ఏసీ క్లాస్ టిక్�

    ప్రయాణికులకు బంపర్ ఆఫర్ : రైలు ఆలస్యమైతే క్యాష్ బ్యాక్

    August 26, 2019 / 03:37 PM IST

    రైల్వేను అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చరిత్రలోనే తొలిసారిగా రైళ్లను ప్రైవేటు సంస్థలకు

    దిగొచ్చిన భారతీయ రైల్వే…రెండేళ్ల పోరాటంతో రూ.33 రీఫండ్

    May 9, 2019 / 08:15 AM IST

    35 రూపాయల కోసం రెండేళ్లుగా భారతీయ రైల్వేస్ తో కోల్ కతాకు చెందిన ఓ వ్యక్తి పోరాటం చేస్తున్నాడు.రెండేళ్ల ఆ వ్యక్తి తర్వాత  భారతీయ రైల్వే అతడికి 33రూపాయలను చెల్లించింది.అయితే రైల్వే శాఖ తన దగ్గర నుంచి ఛార్జి చేసిన దాంట్లో రెండు రూపాయలు తగ్గించి

    ప్రయాణికులకు గుడ్ న్యూస్ : రైలు బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు 

    March 25, 2019 / 11:07 AM IST

    రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత రైల్వే బోర్డు.. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మరో కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకోస్తోంది. ఈ సదుపాయం ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెంట్ బుకింగ్ కు రెండెంటికి అందుబాటులోకి రానుంది.

    IRCTC టికెట్ బుకింగ్ కొత్త రూల్స్ : సమ్మర్‌లో మ్యారేజీ, హాలీడే ట్రిప్‌కు వెళ్తున్నారా?  

    March 16, 2019 / 08:07 AM IST

    సమ్మర్ సీజన్ లో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) ఈ-టికెట్ బుకింగ్ ఫేసిలిటీని సులభతరం చేసింది. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే ఈ తరహా విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    IRCTC Website Shut : కొత్త ఫీచర్ల కోసమే?

    March 6, 2019 / 12:44 PM IST

    రైళ్లలో వెళుతున్నారా ? బుకింగ్ చేయాలని అనుకుంటున్న వారికి ఈ న్యూస్. IRCTC Website పనిచేయడం లేదు. మార్చి 5 తేదీ అర్ధరాత్రి 12గంటలు అంటే 06వ తేదీ బుధవారం క్లోజ్ అయ్యింది. 07వ తేదీ ఇలాగే ఉండనుంది. ఈ టైంలో ఎలాంటి టికెట్ బుక్సింగ్స్ ఉండవు. అలాగే ట్రైన్ టికెట్లు క

    గుడ్ న్యూస్ :  స్టాట్యూ ఆఫ్ యూనిటీకి స్పెషల్ ట్రైన్

    February 24, 2019 / 06:40 AM IST

    ఢిల్లీ : స్టాట్యూ ఆఫ్ యూనిటీ. వేలకోట్ల రూపాయల ఖర్చుతో గుజరాత్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఈ గ్రేట్ స్టాట్యూని చూడాలనుకునేవారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సందర్శకుల కోసం ప్రత్యేక రైలును నడపాలని రైల్వేశాఖ న

    రైల్వే ప్రయాణికులకు శుభవార్త: లింక్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫీజులేదు

    February 22, 2019 / 02:37 PM IST

    ఎయిర్‌లైన్స్‌లో మాదిరిగానే రైల్వేలోనూ కొత్త సిస్టమ్‌ను తీసుకొచ్చింది ఇండియన్ రైల్వే. ఎవరైతే లింక్ టిక్కెట్లు తీసుకుని ప్రయాణిస్తారో వాళ్లు తమ లింక్డ్ టికెట్ క్యాన్సిల్ చేసుకునేందుకు ఎక్స్‌ట్రా ఫీజు ఏమీ ఉండదట. ప్రైమరీ ట్రైన్ లేట్ అయితేన�

10TV Telugu News