Home » irctc
ప్రభుత్వ రంగ సంస్థ అయిన SBI బ్యాంక్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) కలిసి తమ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు ప్రకటించినది.ఈ రెండు సంస్ధలు కలిసి తమ కస్టమర్లకు SBI ప్రీమియర్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డు తీసుకున్న క
రైల్వే స్టేషన్లలో స్టాటిక్ యూనిట్లపై అందించే ప్రామాణిక మీల్స్పై టారిఫ్ను రైల్వే మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ మేరకు భారతీయ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎక్స్ ప్రెస్/మెయిల్ రైళ్లలో సవరించిన మెనూత
భారత్ దర్శన్ రైలు యాత్ర 2020 జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు ఐఆర్సీటీసీ ప్రకటించింది.
భారతీయ రైల్వేలో క్యాటరింగ్ కాంట్రాక్ట్ తీసుకునే ప్రముఖ సంస్థ.. విడుదల చేసిన ఓ ఉద్యోగ ప్రకటన పెద్ద వివాదానికి దారితీసింది. తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంతకీ ఆ యాడ్ లో
నగర ప్రాంత పర్యాటకుల కోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ మరో విన్నూత ఆలోచనతో ముందుకొచ్చింది. ‘భారత్ దర్శన్’ అనే ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలను, పర్యాటక స్థలాలను సందర్శించేందుకు అనుగుణంగా ఈ ఆర్ధిక సంవత్సరంలోన
రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తాం. ఇదీ ఐఆర్ సీటీసీ ఇచ్చిన హామీ. ఇప్పుడా హామీని నిలుపుకునేందుకు ఐఆర్ సీటీసీ రెడీ అయ్యింది. తేజస్ రైల్లో ప్రయాణించిన
రైల్వే వ్యవస్థలోకి ప్రైవేటీకరణ తీసుకొస్తామని చెప్పిన కొద్ది రోజుల్లోనే పనులు వేగవంతం చేస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే 150రైళ్లను, 50రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరణ చేయాలనే పనిలో పడింది. ఈ మేర నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ లెటర్ ద్వారా తన అభిప్ర
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. మీరు ఎక్కాల్సిన రైలు ఆలస్యమైందా?
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఐఆర్సీటీసీ శుభవార్త ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్-IRCTC ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్-IPO ప్రారంభమైంది. మద్దతు ధరను రూ 315 -320 ల మధ్య ని
ఐఆర్సీటీసీ సర్వీసు చార్జీల మోత మోగించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సర్వీసు చార్జీ పెంపు తిరిగి అమలులోకి తీసుకొచ్చింది.