Home » irctc
దేశంలోనే తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్ప్రెస్కు సంబంధించి IRCTC తాజాగా కీలక ప్రకటన చేసింది. తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు ఆలస్యంగా వచ్చినందుకు నాలుగున్నర లక్షల పరిహారం చెల్లించనుంది.
ఇండియాలో రైలు ఆలస్యంగా రావడం చాలా సాధారణ విషయమని తెలిసిందే. అయితే.. ఇలా రైలు ఆలస్యమైనా ప్రతిసారి అందులోని ప్రయాణికులకు పరిహారం అందిస్తే..
ఆగస్టు 22న రక్షాబంధన్ పండుగ. ఈ సందర్భంగా భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. రక్ష బంధన్ను వేడుక సందర్భంగా మహిళా ప్రయాణికులకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.
దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, భక్తిపూర్వక ప్రదేశాలను దర్శించుకోవడానికి వీలుగా ఐఆర్సీటీసీ ‘భారత్ దర్శన్’ పేరుతో ప్రత్యేక పర్యటన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆగస్టు 29 నుంచి వచ్చే సెప్టెంబర్10వ తేదీ వరకు కొనసాగే ఈ యాత్రలో దేశంలోని వివ�
IRCTC(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్)టూరిజం..లేహ్-లడఖ్ కోసం ఓ టూర్ ప్యాకేజీని ప్రకటించింది
చార్ ధామ్ యాత్రతో సహా దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక రైలును నడపాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. "చార్ ధామ్ యాత్ర" ను కొత్త సాధారణ పద్ధతిలో నిర్వహించాలనే ఉద్ధేశ్యంతో ‘దేఖో అప్నా దేశ్’ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ ‘చార్�
IRCTC: ఐఆర్సీటీసీ మరోసారి ఈ క్యాటరింగ్ సర్వీసులకు ఓకే చెప్పింది. కొవిడ్-19 దృష్టిలో ఉంచుకుని రైళ్లలో ప్రయాణికులకు ఆహారం సరఫరా చేసేందుకు నిరాకరిస్తూ వచ్చింది. దీనిపై మరోసారి చర్చించిన ఈస్టరన్ రైల్వే ఆదివారం తమ సర్వీసులను పునరుద్దరించాలని ప్లా
IRCTC Halts Tejas Express తేజస్ ఎక్స్ప్రెస్ రైలు సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది రైల్వే శాఖ. కరోనా నేపథ్యంలో లఖ్నవూ-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై మధ్య నడిచే తేజస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ పర్యవేక్షణలో
భారత్ లో మూడవ ప్రైవేట్ ప్యాసింజర్ రైలు పట్టాలెక్కింది. వారణాశి పర్యటనలో్ ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండియన్ రైల్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC)కి చెందిన మూడవ ప్రైవేట్ రైలు…కాశీ మహాఖల్ ఎక్స్ ప్రెస్ ను ఆదివారం(ఫిబ్రవరి-16,2020)ను జెండా
దేశంలోనే రెండవ ప్రైవేట్ తేజాస్ రైలును భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) అహ్మదాబాద్-ముంబైల మధ్య నడుపుతోంది. తేజాస్ రైలు బుధవారం(జనవరి 22,2020) న గంటకు పైగా ఆలస్యం కావటంతో ప్రయాణికులకు రూ. 63 వేల నష్టపరిహారం చెల్లించినట్లు భారత రైల్�