Home » irctc
‘భారత్ గౌరవ్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ స్టేషన్ నుంచి సాయినగర్ షిరిడీకి బయలుదేరింది. తిరువురు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, వాడి స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుంది.
ప్రయాణీకులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి రైల్వే ప్రయాణీకులు మరిన్ని టికెట్లు బుక్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్, యాప్లో టికెట్ బ
తరుచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి.... కుటుంబ సభ్యులతో...బంధుమిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రదేశాలకు గ్రూప్గా వెళ్లే వారికి భారతీయ రైల్వే శుభవార్త అందించింది.
"దేఖో అప్నా దేశ్" ఆఫర్లలో భాగంగా చార్ ధామ్ యాత్ర చేయాలనుకునే యాత్రికులకు IRCTC ప్రత్యేక ప్యాకేజి తీసుకువచ్చింది.
దేశంలోనే రైల్వే స్టేషన్లలో అత్యధిక ఆర్డర్లు డెలివరీ చేసిన స్టేషన్ గా మధ్యప్రదేశ్ లోని "ఇటార్సీ జంక్షన్" నిలిచినట్లు రైల్వేశాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రముఖ ఆన్లైన్ బస్ టికెటింగ్ ఫ్లాట్ ఫాం "రెడ్ బస్" ఇప్పుడు రైల్ టికెటింగ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఆన్లైన్లో బస్ టికెట్లను విక్రయిస్తున్న రెడ్బస్..IRCTC సహకారంతో
కరోనా తగ్గింది. ఇక అన్ని అన్ని రైళ్లలో ఆహార సేవలు ప్రారంభం కానున్నాయి.
ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్రయాణం చేయొచ్చు. 8 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లోని హోటళ్లు, మరో 8 రాత్రులు సంబంధిత రైల్ కోచ్ల్లో బస చేయొచ్చు. రైల్వే రెస్టారెంట్ల న
తోలి స్వదేశీ క్రూజ్ లైనర్ సేవలను సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభించనున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది.
రైలు ఆలస్యమైతే.. మీ డబ్బులు మీకే