Home » ISIS
కర్ణాటకలోని మంగళూరు నగరంలో జరిగిన ఆటో రిక్షా పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కీలక విషయాలను రాబడుతున్నారు. నిందితుడు మహ్మద్ షరీక్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) సభ్యులతో సంబంధాలు కలిగి ఉన్నాడని పోలీసు
పండుగ వేళ విధ్వంసం సృష్టిద్దామనుకున్నారు. ప్లాన్ ఫెయిల్ కావడంతో వాడు కుక్క చావు చచ్చాడు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో కారులోని గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొమిన్పూర్ హింసకు సంబంధించి ఆ లేఖలో బీజేపీ మూడు డిమాండ్లు ఉంచింది. సీఆర్పీఎఫ్ సిబ్బందిని తక్షణమే మోహరించాలని, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని ఆ లేఖలో డిమాండ్ చేసినట్టు సువేందు అధికారి పేర్కొన్నారు. మారణహోమానికి �
నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాద లింకులు కలకలం రేపుతున్నాయి. ఆర్మూర్లో ఐసిస్ ఉగ్రవాద లింకులు వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్మూర్ జిరాయత్నగర్కు చెందిన షేక్ నవీద్కు ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని భావించి.. ఎన్ఐఏ అధికార
ఐసిస్ ముఖ్య నాయకుడు "అబు ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురాషి" ఇంటితో సహా తనను తాను పేల్చుకుని మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ పోలీసులను ఆశ్రయించారు. తనను చంపేస్తానంటూ రెండోసారి ఈమెయిల్ అందిందని సాయం కావాలని విన్నవించారు. ఈ-మెయిల్ ఐడీ isiskashmir@gmail.com నుంచి తనకు అందిన మెయిల్ లో
ఇస్లామిక్ స్టేట్(ISIS) ఉగ్రవాద సంస్థ.. షియా ముస్లింలను వదిలే ప్రశక్తే లేదంటూ, వారు అత్యంత ప్రమాదకారులని హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లో జరిగిన బాంబు పేలుడులో 14 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత కాబుల్ విమానాశ్రయం వద్ద బాంబు పేలుడు ఘటన జరిగిన విదితమే.. అయితే ఈ దాడికి పాల్పడిన నిందితుడిని భారత్ ఐదేళ్ల క్రితమే అరెస్ట్ చేసింది.
అఫ్ఘానిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్కు 80 మైళ్ల దూరంలోని జలాలాబాద్లో తాలిబన్ వాహనాలే లక్ష్యంగా వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 20మంది తీ