Home » ISIS
అప్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నాం జరిగిన రాకెట్ దాడిలో ఇప్పటివరకు ఆరుగరు మరణించినట్లు సమాచారం.
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబుల్ చివురుటాకులా వణికిపోతోంది. ఐసిస్ ఉగ్రవాదుల ఆత్మాహుతి బాంబు దాడులతో కాబుల్ దద్దరిల్లిపోతుంది.
అఫ్ఘానిస్థాన్లోని కాబూల్ ఎయిర్పోర్టుకు ఉగ్రదాడి పొంచి ఉందన్న హెచ్చరికలతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. కాబూల్ ఎయిర్పోర్టు దగ్గర దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉగ్రవాద శిక్షణ క్యాంపును లక్ష్యంగా చేసుకొని రష్యా వైమానిక దళం దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 200 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లుగా రష్యా సైన్యం ప్రకటించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో దాడులు చేసేందుకు టెర్రరిస్టులను
ఐసిస్ ఉగ్రసంస్థ చాలా యాక్టివ్గా ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తెలిపింది. వాటిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, జమ్మూ
ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్
ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్(COVID-19)భయంతో వణికిపోతున్న సమయంలో ఐసిస్ మాత్రం తన ఉగ్రకార్యకలాపాలను యధేచ్చగా కొనసాగిస్తూనే ఉంది. ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లోని గురుద్వారా సాహిబ్ పై ఇవాళ(మార్చి-25,2020) ఓ ఉగ్రవాది విచక్షణారహితంగా జరిప�
ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోన్న కశ్మీర్ దంపతులు( జహన్ జేబ్ సామి అతని భార్య హీనా బషీర్ బేగ్) ఇవాళ(మార్చి-8,2020)ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్గనిస్తాన్ లోని కోరాసన్ ఫ్రావిన్స్ లోని ఐఎస్ఐఎస్ యూనిట్ తో ఈ దంపతులకు సంబ�
ఇరాక్ ప్రత్యేక బలగాలు ఐసిస్ ఉగ్రవాదులకు సంబంధించిన పెద్ద తలనే పట్టుకున్నాయి. ఐసిస్లో క్లర్క్గా పనిచేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. దానికి కారణం ఆ వ్యక్తి 560పౌండ్ల బరువు అంటే(ద�
భారత్-నేపాల్ సరిహద్దు గుండా ఉత్తరప్రదేశ్లోని మహారాజాగంజ్, ఖుషీనగర్, సిద్దార్థ్ నగర్ జిల్లాల్లో ఐసీస్ ఉగ్రవాదుల జాడలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్లోకి ఇద్దరు అనుమానితులు ప్రవేశించినట్లు తెలిపారు. అబ్దుల్ సమద్, ఇలియాస్లుగా గుర్తించాంమని ఐ�