ISIS

    Afghanistan : కాబూల్ రాకెట్ దాడిలో ఆరుగురు మృతి..అమెరికా వైమానిక దాడి!

    August 29, 2021 / 09:56 PM IST

    అప్ఘానిస్తాన్​ రాజధాని కాబుల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నాం జరిగిన రాకెట్ దాడిలో ఇప్పటివరకు ఆరుగరు మరణించినట్లు సమాచారం.

    Afghanistan: కాబుల్ దాడికి అమెరికా ప్రతీకారం.. “ప్లానర్”పై వైమానిక దాడి

    August 28, 2021 / 09:33 AM IST

    అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబుల్‌ చివురుటాకులా వణికిపోతోంది. ఐసిస్‌ ఉగ్రవాదుల ఆత్మాహుతి బాంబు దాడులతో కాబుల్ దద్దరిల్లిపోతుంది.

    Kabul Airport : కాబుల్ ఎయిర్‌పోర్టుకు ఐసిస్ ముప్పు

    August 26, 2021 / 01:06 PM IST

    అఫ్ఘానిస్థాన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్టుకు ఉగ్రదాడి పొంచి ఉందన్న హెచ్చరికలతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. కాబూల్‌ ఎయిర్‌పోర్టు దగ్గర దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    Russia Attack: ఒక్క దెబ్బకు 200 మంది ఉగ్రవాదులు హతం

    April 20, 2021 / 01:26 PM IST

    ఉగ్రవాద శిక్షణ క్యాంపును లక్ష్యంగా చేసుకొని రష్యా వైమానిక దళం దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 200 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లుగా రష్యా సైన్యం ప్రకటించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో దాడులు చేసేందుకు టెర్రరిస్టులను

    భారత్ లోని 12 రాష్ట్రాల్లో ‘మోస్ట్ యాక్టీవ్’గా ISIS

    September 17, 2020 / 09:55 PM IST

    ఐసిస్‌ ఉగ్రసంస్థ చాలా యాక్టివ్‌గా ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తెలిపింది. వాటిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ‌కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, జమ్మూ

    వరుస ఉగ్రదాడులతో రక్తమోడుతున్న ఆఫ్గనిస్తాన్

    May 14, 2020 / 08:26 AM IST

    ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్

    గురుద్వారపై కాల్పులకు తెగబడిన ఐసిస్…11మంది మృతి

    March 25, 2020 / 09:50 AM IST

    ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్(COVID-19)భయంతో వణికిపోతున్న సమయంలో ఐసిస్ మాత్రం తన ఉగ్రకార్యకలాపాలను యధేచ్చగా కొనసాగిస్తూనే ఉంది. ఆఫ్గ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌ లోని గురుద్వారా సాహిబ్ పై ఇవాళ(మార్చి-25,2020) ఓ ఉగ్ర‌వాది విచ‌క్ష‌ణార‌హితంగా జ‌రిప�

    సీఏఏ ముసుగులో…ఢిల్లీలో ఆత్మాహుతి దాడులకు ఫ్లాన్ చేసిన దంపతులు అరెస్ట్

    March 8, 2020 / 03:21 PM IST

    ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోన్న కశ్మీర్ దంపతులు( జహన్ జేబ్ సామి అతని భార్య హీనా బషీర్ బేగ్) ఇవాళ(మార్చి-8,2020)ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్గనిస్తాన్ లోని కోరాసన్ ఫ్రావిన్స్ లోని ఐఎస్ఐఎస్ యూనిట్ తో ఈ దంపతులకు సంబ�

    కదలలేకనే దొరికిపోయాడా: 250కేజీల ISIS జిహాదీ అరెస్టు

    January 19, 2020 / 06:25 AM IST

    ఇరాక్ ప్రత్యేక బలగాలు ఐసిస్ ఉగ్రవాదులకు సంబంధించిన పెద్ద తలనే పట్టుకున్నాయి. ఐసిస్‌లో క్లర్క్‌గా పనిచేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. దానికి కారణం ఆ వ్యక్తి 560పౌండ్ల బరువు అంటే(ద�

    హెచ్చరిక: భారత్‌లోకి చొరబడ్డ ISIS ఉగ్రవాదులు

    January 5, 2020 / 11:26 AM IST

    భారత్-నేపాల్ సరిహద్దు గుండా ఉత్తరప్రదేశ్‌లోని మహారాజాగంజ్, ఖుషీనగర్, సిద్దార్థ్ నగర్ జిల్లాల్లో ఐసీస్ ఉగ్రవాదుల జాడలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్‌లోకి ఇద్దరు అనుమానితులు ప్రవేశించినట్లు తెలిపారు. అబ్దుల్ సమద్, ఇలియాస్‌లుగా గుర్తించాంమని ఐ�

10TV Telugu News