Home » ISIS
నరమేధంతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఐసిస్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూబకర్ అల్ బాగ్దాదీ చావుకి కారణమైన కుక్క కోనన్. ఈ కుక్క కారణంగానే బాగ్దాదీ కుక్క చావు
ఉగ్రవాద మార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడిన ఐసిస్ ఉగ్రసంస్థ ఫౌండర్ అబూ బకర్ ఆల్-బాగ్దాదీ కుటంబసభ్యులను టర్కీ అధికారులు గుర్తించారు. బాగ్దాదీ సోదరి రస్మియా అవాద్,ఆమె భర్త, మేనకొడలిని ఉత్తర సిరియాలోని
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ సంచలన ప్రకటన చేశాడు. ఐసిస్ అధ్యక్షుడు అబూ బకర్ అల్ బాగ్దాదీని మట్టుబెట్టిన కొద్ది రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిపైనా ఫోకస్ పెట్టినట్లు తెలిపాడు. ‘ఐసిస్కు కొత్త లీడర్ ఉన్నాడు. మాకు కచ్చితంగా ఆయనెవరో తెలుసు’ అ�
తమ ఉగ్రసంస్థ నాయకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ చనిపోయినట్లు ఐసిస్ కన్ఫర్మ్ చేసింది. అమెరికా చేసిన ప్రకటన నిజమేనని ఐసిస్ తెలిపింది. ఐసిస్ కు కొత్త నాయకుడిని ఎన్నుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు గురువారం ఓ ఆడియోటేప్ ను రిలీజ్ చేసింది. అబు ఇబ్రహీం హ�
ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని హతామార్చిన ‘ఆపరేషన్ బాగ్దాదీ’ వీడియోను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ బుధవారం (అక్టోబర్ 30)న రిలీజ్ చేసింది. మీడియా సమావేశంలో పెంటగాన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్న ఈ వీడియోను రిలీజ్ చేసింది. సిరియాలోని ఇ�
ఐసిస్ ఉగ్రసంస్థ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని తన చివరి గడియల్లో అమెరికా సైన్యానికి చెందిన శునకాలు తరిమి తరిమి వెంటాడాయి. అయితే ఈ వేటలో ఓ జాగిలం స్వల్ప గాయాలపాలైంది. కానీ తనకిచ్చిన డ్యూటీని మత్రం పక్కాగా పూర్తి చేసింది. ఓ కరడుగట్టిన ఉన్మాది..
ఐసిస్(ISIS) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు అబూ బాకర్ అల్-బాగ్దాదీ కుక్క చావు చట్టినట్లు ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. అసలు బాగ్దాదీ కోసం అమెరికా ఆపరేషన్ ఎలా జరిగిందంటే…శనివారం సాయంత్రం 5 గంట�
ఈస్టర్ రోజున జరిగిన బాంబు పేలుళ్ల ఘటనతో శ్రీలంక ప్రభుత్వం అలర్టయింది. భద్రతా చర్యల్లో భాగంగా అక్కడి మహిళలు ఎవరూ బుర్ఖాలు, స్కార్ఫ్లు ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది. ముఖాన్ని కప్పివుంచే వాటిని ధరించడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్�
కేరళ: జాతీయ దర్యాప్తు సంస్ధ NIA కి చెందిన అధికారులు ఆదివారం కేరళలోని కాసరగోడ్, పాలక్కాడ్ లలో సోదాలు నిర్వహిస్తునారు. 2016 లో కాసర్ గోడ్ లో మిస్సైన 21 మంది యువకులు ఉగ్రవాద సంస్ధల్లో చేరిన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి . కాసర్ గోడ్ లోని ఇద�
శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 359కి చేరింది.500ల మందికి పైగా తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 58మందిని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read : మాట�