Home » ISIS
శ్రీలంకలో జరిగిన మారణహోమం తామే చేసినట్లుగా ఇప్పటికే ఐసీస్ ప్రకటించుకుంది. అయితే న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పుల ఘటనకు ప్రతీకారంగానే శ్రీలంకలో ఉగ్రవాదులు మారణహోమానికి తెగబడ్డారని ప్రాథమిక నివేదికలో తెలిసినట్లు శ్రీలంక రక్షణ మంత్రి రు�
ఎక్కడ ఏ బాంబు పేలుళ్లు జరిగినా దానికి మూలాలు హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉంటున్నాయి.
శ్రీలంకలో ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉదయం నుంచి రాజధాని కొలంబోలో హోటల్స్,చర్చిలు లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 215మంది వరకు మృతి చెందగా 500మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటి వరకు
హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ.. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 21,2019) ఓ యువతిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర వార్దాకు చెందిన మైమున అనే యువత�
శ్రీలంక రాజధాని కొలంబో వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆదివారం (ఏప్రిల్ 21,2019) ఈస్టర్ పండుగ రోజున ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. బాంబు పేలుళ్లు,
శ్రీలంక రాజధాని కొలంబో రక్తమోడింది. ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. రక్తపుటేరులు పారించారు. ఈస్టర్ పండుగ రోజున చర్చిలు, హోటళ్లు టార్గెట్ గా దాడులకు తెగబడ్డారు. 6 గంటల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. ఈ పేలుళ్లు ఐసిస్ ఉగ్రవాదుల పనేనని శ్రీలంక ప్ర
ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీలంకలో మారణహోమం సృష్టించారు. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లిపోయింది. 6 గంటల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. ఇప్పటివరకు 200మంది చనిపోయారు. 600మంది గాయపడ్డారు. ఈస్టర్ రోజున చర్చిలు, హోటళ్లు టార్గెట్ గా ఉగ్రదాడులు జరి�
హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర లింకులు బయపడ్డాయి. ఉగ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతిపరుడు హైదరాబాద్ లో పట్టుబడ్డాడు. ఎన్ఐఏ అధికారులు ఐసిస్ సానుభూతిపరుడు తహాని
వరుస బాంబు పేలుళ్లతో ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ దద్దరిల్లింది. గురువారం(మార్చి-21,2019) ప్రజలందరూ పర్షియన్ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నసమయంలో ఉగ్రవాదులు జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 23మంది తీవ్ర గాయాలపా