Isolation Ward

    ఒంగోలు రిమ్స్ నుంచి కరోనా పాటిజివ్ వ్యక్తి పరార్

    March 19, 2020 / 09:57 AM IST

    ఒంగోలు రిమ్స్ నుంచి కరోనా పాజిటివ్ 23ఏళ్ల యువకుడు పరారయ్యాడు. ఐసోలేషన్ వార్డు నుంచి అతడు తప్పించుకుని పారిపోయినట్టు వైద్యాధికారులు గుర్తించారు. పారిపోయిన యువకుడి కోసం పోలీసులు, వైద్యాధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే �

    కరీంనగర్‌లో కరోనా కలకలం, 13మందిలో వైరస్ లక్షణాలు

    March 16, 2020 / 08:38 AM IST

    కరీంనగర్ లో కరోనా కలకలం రేగింది. ఇండోనేషియాకు చెందిన 10మంది సహా ముగ్గురిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారంతా ఇటీవలే రైలు మార్గంలో కరీంనగర్ జిల్లాకు

    హైదరాబాద్ లో మరో ఇద్దరికి కరోనా లక్షణాలు

    March 14, 2020 / 02:03 AM IST

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి కరోనా కలకలం చెలరేగింది. నగరంలో మరో ఇద్దరికి కరోనా లక్షణాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

    భారత్‌లో 39 మందికి కరోనా.. కేరళలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి..

    March 8, 2020 / 10:50 AM IST

    దేశంలోనే తొలిసారిగా కరోనా కేసు నమోదైన కేరళలో మరోసారి కరోనా కలవరం రేపుతోంది. కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గింస్తోంది.

    గుడ్ న్యూస్ : ఏపీలో కరోనా లేదు!

    March 5, 2020 / 12:42 AM IST

    ఏపీలో సేకరించిన 11 మంది కరోనా అనుమానితుల నమూనాలను పరీక్షించగా అందరికీ నెగటివ్‌ వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కరోనా అప్రమత్తపై వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి పూర్తి సన్నద్ధంగా ఉన్�

10TV Telugu News