Home » Jagan
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకి 200 కోట్ల రూపాయలు అవుతాయనుకున్నామని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. ఇప్పుడు రూ.400 కోట్లకి ఖర్చు పెరిగిందని తెలిపారు.
నెల్లూరుని వైసీపీ నేతలు నాశనం చేశారని విమర్శించారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ భూదందాలపై ప్రత్యేక సిట్ వేస్తామని చెప్పారు.
చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీజ డైరీ సీఎం జగన్ కి కనపడలేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ అమూల్ డైరీపై పెట్టే శ్రద్ధ మహిళా శక్తితో నడుస్తున్న శ్రీజ డైరీపై పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
మొదటి షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ కు జ్వరం వల్ల ఎక్కువ మందిని కలవలేకపోయారని పేర్కొన్నారు. రెండో షెడ్యూల్లో పవన్ అందర్నీ కలుస్తారని తెలిపారు.
గతంలో ఏ పథకాలు కావాలన్నా జన్మభూమి కమిటీలు చెప్పాల్సిందేనని, వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు అందేవని అన్నారు. పేదరికం మాత్రమే కొలమానంగా తీసుకుని పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
నెల్లూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర నివాసంలో ఆ పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు. నెల్లూరులో రాజకీయ పరిణామాలు, నారా లోకేష్ యువగళం పాదయాత్రపై చర్చించారు.
లోకేష్ పాదయాత్ర.. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలాగా గ్రాఫిక్స్ కాదని పేర్కొన్నారు. లోకేష్ విద్యావంతుడు.. ఒక ముఖ్యమంత్రి మనవడు, మరో ముఖ్యమంత్రి కొడుకు అని వెల్లడించారు.
ఆర్జీవీ వ్యూహం టీజర్ రిలీజ్.. జగన్ కోసం ఆర్జీవీ చేసిన వ్యూహం చూశారా?
టెన్త్, ఇంటర్ లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సీఎం జగన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, దేవినేని అ
జగన్ ముత్తాతలు అనంతపురంలో అడుక్కున్నారని.. జగన్ తాత కడపకు వెళ్లి రౌడీయిజం చేసి కోట్లల్లో ఆస్తి సంపాదించాడని పేర్కొన్నారు. 2019లో జగన్ ను గెలిపించటం ప్రజల తప్పేనని తెలిపారు.