Jaganmohan reddy

    జగన్ కి కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు సాయం చేశారు :లోకేష్

    March 24, 2019 / 08:45 AM IST

    అమరావతి:  ఏపీలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో పోటీ పడలేక మోడీ, కేసీఆర్, జగన్ ఒక్కటై కుట్రలు చేస్తున్నారని నారా లోకేష్ విమర్శించారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రచారం �

    వైసీపీది నేరగాళ్ళ ప్రకటన :  టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు 

    March 19, 2019 / 06:33 AM IST

    అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్ధుల ప్రకటన చూస్తుంటే నేరగాళ్ళ ను ప్రకటించినట్లుందని విమర్సించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. “జగన్ అభ్యర్ధులను  ప్రకటి�

    కోస్తాంధ్రలో జగన్ ప్రచారం 

    March 19, 2019 / 03:07 AM IST

    అమరావతి : వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ  తరపున పోటీ చేయబోయే అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించిన  పార్టీ అధ్యక్షుడు  జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభవటంతో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టారు.  గడచిన రెండు రోజులుగా ప

    సీఎం కేసీఆర్ పై శివాజీ సంచలన ఆరోపణలు 

    March 8, 2019 / 01:08 PM IST

    తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేను  కేసీఆర్ పార్టీ కోసం వాడుకున్నారని, దీనికి ఈసీ సహకరించిందని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు.

    భంగపాటు తప్పదు : కేటీఆర్ కు కౌంటరిచ్చిన లోకేష్ 

    February 23, 2019 / 02:26 PM IST

    అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు వందశాతం ఓడిపోతారని  టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. “ఢిల్లీ మోడీ గారు, తెల�

    కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు : చంద్రబాబు

    February 19, 2019 / 08:28 AM IST

    అమరావతి: హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న నేతలను వైసీపీలో చేరాలని బెదిరిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ పదవులపై ఆశలు ఉన్న ఒకరిద్దరికి తప్పుడు సర్వేలు చూపి మభ్య

    బిగ్ బ్రేకింగ్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి టీడీపీ ఎంపీ అవంతి 

    February 14, 2019 / 05:01 AM IST

    విశాఖపట్టణం జిల్లా టీడీపీకి ఎదురు దెబ్బ. అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్ లోని లో�

    జగన్ హామీ : వృద్దాప్య ఫించన్ రూ.3వేలు

    February 6, 2019 / 11:54 AM IST

    తిరుపతి : రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న వృధ్దాప్య ఫించన్ ను రూ. 3 వేలకు పెంచుతానని వైసీపీ అధినేత జగన్ చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవని ఒంటరి గానే పోటీ కి వెళతామని  రేణిగుంట లోని  యోగానంద ఇ�

    వైసీపీ స‌మ‌ర శంఖారావం: మొదటి విడత 5 జిల్లాలు

    February 5, 2019 / 02:23 PM IST

    అమరావతి: ఏపీలో త్వరలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్నందున పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు  వైసీపీ అధినేత జగన్ బూత్ క‌మిటీల‌తో సమావేశాలు నిర్వ‌హిస్తున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేసే దిశగా ఆయన చ‌ర్య‌లు తీసుకుంటున్న

    జగన్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి : చంద్రబాబు

    February 4, 2019 / 03:51 PM IST

    ఢిల్లీ:  సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికే ఏపీ పోలీసు శాఖలో సీఐలుగా డీఎస్పీ లుగా ప్రమోషన్లు ఇచ్చారని వైసీపీ అధినేత  జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టటం సరికాదని చంద్రబాబు అన్నారు. సామా

10TV Telugu News