Home » Jaipur
ఆగస్టు26న జైపూర్ లో జరిగే భీం ఆర్మీ మహాసభలకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను చంద్రశేఖర్ ఆజాద్ కలిశారు.
ఇప్పుడంటే సెల్ ఫోన్తో ఎలా కావాలంటే అలా ఎవరికి వారు ఫోటోలు దిగుతున్నారు. ఒకప్పుడు ఫోటోలు తీయించుకుని వాటిని చేతికి అందుకుని చూసుకునేసరికి చాలా సమయం పట్టేది. వాటిని అపురూపంగా కూడా చూసుకునేవారు. 1860 ల నాటి కెమెరాతో జైపూర్లో ఒక ఫోటోగ్రాఫర్ ఇప్
దాదాపు 2 గంటల అనంతరం విమానం తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. కానీ, విమానాన్ని తిరిగి టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించారు. డ్యూటీ అయిపోయిందని తాను విమానాన్ని నడపబోనని స్పష్టం చేశాడు.
జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా అండ్ రక్షిత వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. జూన్ 2న ఉదయం హల్దీ ఫంక్షన్ జరగగా, అదే రోజు రాత్రి సంగీత్ వేడుక జరిగింది. శర్వా పెళ్లి వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక జూన్ 3 రాత్రి 11 గంటల
ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ జూన్ 8 నుంచి ఆరంభం కానుంది. 18 రోజుల పాటు అభిమానులను అలరించనున్న ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొననుండగా 33 మ్యాచులు జరగనున్నాయి.
విమానాలను జూన్ 4 నుంచి 22వ తేదీ వరకు కోజికోడ్, కన్నూర్ నుంచి నడపనుంది. ఇది కోజికోడ్ నుంచి జెడ్డాకు 44 విమానాలను, కన్నూర్, జెడ్డా మధ్య 13 విమానాలను నడపనున్నట్లు పేర్కొంది. రెండవ దశలో 13 జూలై నుంచి ఆగస్టు 2 మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యాత్రికులను మద�
స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని, బాలుడు బోరుబావిలో 70 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
రూ.2వేల నోటు నిషేధిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించటంతో దేశంలో మరోసారి కలకలం మొదలైంది. రెండు వేల రూపాయల నోట్లను ఎలా వదిలించుకోవాలో అని పరుగులు పెడుతున్నారు జనాలు. ఈక్రమంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో రెండువేల నోట్ల గుట్టలు బయటపడ్డాయి. బంగారం కడ్డీల�
రిపబ్లిక్ డే జనవరి 26న శర్వానంద్ తన నిశ్చితార్థం(Engagement) ఫోటోలని షేర్ చేసి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. అతి తక్కువ మంది మధ్యలో, కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిధులు, శర్వా సన్నిహితులు, కొంతమంది సినీ ప్రముఖుల మధ్య హైదరాబాద్(Hydearabad) లోని ఓ ప్రైవేట్ హోటల్
ఇటీవల కాలంలో చాలామంది రకరకాల కాంబినేషన్లలో వంటకాలు తయారు చేస్తూ వైరల్ అవుతున్నారు. జైపూర్లోని ఓ దోశ కేఫ్లో యువకుడు రవ్వ దోశ వేసిన విధానం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఓవైపు తిండి దొరక్క ఎంతోమంది అల్లాడుతుంటే ఆహారాన్ని ఎందుకు వృధా చేస�