-
Home » JAISHANKAR
JAISHANKAR
అఫ్ఘానిస్థాన్ మంత్రి ప్రెస్మీట్.. మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై విమర్శలు..
దీనిపై పురుష జర్నలిస్టులు స్పందించాల్సిందని, ప్రెస్ మీట్ ను బాయ్ కాట్ చేసి నిరసన తెలిపి ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది.
లవర్తో కలిసి భర్తను చంపి.. ఏమీ తెలియనట్లు ఏ రేంజ్లో ఏడ్చిందో వీడియో చూడండి.. ఆస్కార్ లెవెల్.. సాంప్రదాయినీ సుద్దపూసనీ..
భర్తను హత్య చేసిన తర్వాత మృతదేహం వద్ద కూర్చుంది భార్య. ఎవరికీ అనుమానం రాకుండా పెద్దగా ఏడుస్తూ నాటకమాడింది.
భారత్ దాడుల గురించి పాకిస్తాన్కు ముందే ఎలా చెప్తారు- కేంద్రంపై రాహుల్ గాంధీపై ఫైర్..
ఆపరేషన్ గురించి ముందే చెప్పటంతో భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు రాహుల్.
జైశంకర్ అందుకే అమెరికా వెళ్లారన్న రాహుల్.. కౌంటర్ ఇచ్చిన విదేశాంగ మంత్రి
ఉత్పత్తి రంగంలో మనదేశం రాణించలేకపోవడంతోనే చైనా మన దేశంలో వ్యాపారంలో నిలదొక్కుకుంటోందని కూడా రాహుల్ చెప్పారు.
నేను పాకిస్థాన్కు వెళ్తున్నది అందుకు కాదు: విదేశాంగ మంత్రి జై శంకర్
తన పర్యటనపై మీడియా చాలా ఆసక్తిని కనబర్చుతుందని..
యూఎస్ ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు భారత్కు ఉంది.. అలా చేస్తే బాధపడొద్దు : జైశంకర్
Jaishankar : భారత్ తమ అంతర్గత వ్యవహారాలపై ప్రతిస్పందనగా వ్యాఖ్యానిస్తే.. అమెరికా బాధపడకూడదని సూచించారు. భారత ప్రజాస్వామ్యంపై యూఎస్ రాజకీయ ప్రముఖుల వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్నలకు జైశంకర్ సూటిగా సమాధానాలిచ్చారు.
అనసూయ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్న తమిళ్, బాలీవుడ్ స్టార్స్
జయశంకర్ డైరెక్షన్లో వినూత్నమైన కాన్సెప్ట్తో వస్తున్న 'అరి' తమిళ్, బాలీవుడ్ రీమేక్ కోసం స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు.
Khalistani Terrorist Pannun: హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్లకు ఖలిస్తానీ తీవ్రవాది బెదిరింపులు.. రూ.కోటి నజరానా ప్రకటన
కెనడాలో ఉన్న సిక్కు తీవ్రవాదులపై చర్యలు తీసుకోకుండా ఓటు బ్యాంకుల కోసం అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పాండరింగ్ చేస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. వాస్తవానికి, పన్నూన్ అమెరికాకు చెందిన ఎఫ్బీఐ ఏజెంట్ కావచ�
UN Trust Fund: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు యూఎన్ ట్రస్ట్ ఫండ్కు భారత్ భారీగా విరాళం ..
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సభ్యదేశాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి (యూఎన్) ట్రస్ట్ ఫండ్ ఫర్ కౌంటర్ టెర్రరిజంకు భారత్ 500,000 డాలర్లు అందించనున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం ప్రకటించారు.
Jaishankar: సరిహద్దు అంశం మీదే.. భారత్-చైనా సంబంధాలు ఆధారపడి ఉంటాయి: విదేశాంగ మంత్రి జైశంకర్
సరిహద్దులో నెలకొన్న పరిస్థితి ఆధారంగానే భారత్-చైనా మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే అన్నారు.