Home » JAISHANKAR
ఆపరేషన్ గురించి ముందే చెప్పటంతో భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు రాహుల్.
ఉత్పత్తి రంగంలో మనదేశం రాణించలేకపోవడంతోనే చైనా మన దేశంలో వ్యాపారంలో నిలదొక్కుకుంటోందని కూడా రాహుల్ చెప్పారు.
తన పర్యటనపై మీడియా చాలా ఆసక్తిని కనబర్చుతుందని..
Jaishankar : భారత్ తమ అంతర్గత వ్యవహారాలపై ప్రతిస్పందనగా వ్యాఖ్యానిస్తే.. అమెరికా బాధపడకూడదని సూచించారు. భారత ప్రజాస్వామ్యంపై యూఎస్ రాజకీయ ప్రముఖుల వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్నలకు జైశంకర్ సూటిగా సమాధానాలిచ్చారు.
జయశంకర్ డైరెక్షన్లో వినూత్నమైన కాన్సెప్ట్తో వస్తున్న 'అరి' తమిళ్, బాలీవుడ్ రీమేక్ కోసం స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు.
కెనడాలో ఉన్న సిక్కు తీవ్రవాదులపై చర్యలు తీసుకోకుండా ఓటు బ్యాంకుల కోసం అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పాండరింగ్ చేస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. వాస్తవానికి, పన్నూన్ అమెరికాకు చెందిన ఎఫ్బీఐ ఏజెంట్ కావచ�
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సభ్యదేశాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి (యూఎన్) ట్రస్ట్ ఫండ్ ఫర్ కౌంటర్ టెర్రరిజంకు భారత్ 500,000 డాలర్లు అందించనున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం ప్రకటించారు.
సరిహద్దులో నెలకొన్న పరిస్థితి ఆధారంగానే భారత్-చైనా మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే అన్నారు.
ఓ వైపు మహమ్మద్ ప్రవక్త పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఇస్లామిక్ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో ఇరాన్ మంత్రి ఇండియాకు విచ్చేశారు.
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన 4వేల మందికి పైగా తెలుగు విద్యార్థులను తక్షణమే సురక్షితంగా స్వదేశానికి తరలించాలని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు.