Home » Janardhan Rao
లిక్కర్ కేసు నిందితుడితో పాటు కూటమి నేతలు చేస్తున్న అలిగేషన్స్ను తిప్పికొట్టడానికే నానా తంటాలు పడుతున్నారు జోగి రమేష్. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు మరో ఆయనకు మరో తలనొప్పి వచ్చి పడింది.
ఆర్గనైజ్డ్గా నేరాలు చేయడం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్కు అలవాటేనని తెలిపారు.
జోగి రమేశ్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఇప్పటికే జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలంతో పాటు..
ఒక వైపు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే సిట్ విచారణకు ఆదేశాలు వచ్చాయి. జనార్ధన్రావు లిక్కర్ లింకులను బయటపెట్టడంతో..వైసీపీ డిఫెన్స్లో పడ్డట్లు అయింది.
AP spurious liquor case : చంద్రబాబు నాయుడుకు నిజాయితీ, చిత్తశుద్ది ఉంటే నా సవాల్ను స్వీకరించాలని వైసీపీ నేత జోగి రమేష్ డిమాండ్ చేశారు.
ఇదే విషయంపై సీఎం చంద్రబాబుకు సమాచారం అందిందట. దాంతో సిట్ దర్యాప్తుతో అన్ని లింకులు బయటికి వస్తాయని..వైసీపీ ఆరోపణలకు పూర్తిస్థాయి విచారణతోనే చెక్ పెట్టాలనేది చంద్రబాబు వ్యూహమట.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేశ్ తనకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చెయ్యాలని చెప్పారని తెలిపారు.
2022లో E 7 పేరుతో మరో ఆరుగురితో కలిసి హైదరాబాద్ లో మరో కొత్త బార్ ప్రారంభించాడు జనార్ధన్.
సీనియర్ నటుడు జనార్ధన్రావు చెన్నైలో కన్నుమూశారు..