Home » janasena Chief
Telangana BJP and Janasena : గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో పొత్తుకు నై.. సింగిల్గానే సై అంటోంది బీజేపీ. పొత్తు కోసం జనసేన స్నేహ హస్తం అందించినా.. కమలం కుదరదని కూల్గా ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకీ దోస్తీ కటీఫ్ వెనుక కమలం వెసుకున్న లేక్కలేంటి..? తెలంగాణలో జనసేనతో దోస�
Pawan Kalyan Drawing by Lady fan Swapna: జనసేనాని, పవర్స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఆయన అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పవన్కు పుట్టినరోజు అభినందనలు తెలిపారు. పవర్ స్టార్ కొత�
Pawan Kalyan Exclusive Interview: సెప్టెంబర్ 2 జనసేన పార్టీ వ్యవస్థాపకులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, జనసైనికులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. జనసైనికులు చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలుసుకున్న పవన్ వారిని అభినందించారు. అ�
పవర్స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు చూసుకుంటూనే మూడు సినిమాలు కమిట్ అయిన విషయం తెలిసిందే. అందులో హరీష్ శంకర్తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఇంకా స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. మిగతా రెండు సినిమాలలో ఒకటైన ‘వకీల్సాబ్’ చిత్రం 70 శాత�
పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ రెండోపార్ట్ వైఎస్ జగన్ సరాసరి టార్గెట్ చేసింది. జగన్ యేడాది పాలనపై కొన్ని నిశితమైన విమర్శలు చేశారు పవన్ కళ్యాన్. మూడు రాజధానులను మొదటి పార్ట్ లో టార్గెట్ చేస్తే ఈసారి పాలనను ప్రస్తావించారు. తాజాగా ఇంటర�
పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ కొన్నింటిని కావాలనే టచ్ చేసింది. మరికొన్నింటిని అలా ప్రస్తావించి…తన వైఖరిని బైటపెట్టింది. మూడు రాజధానులపై పాత వైఖరినే బైటపెట్టారు. వేల ఏకరాలు సేకరించడం టీడీపీ తప్పు. అలాగని మూడు రాజధానులనంటూ వికీంద్
మూడు రాజధానుల అంశంపై తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు పవన్ కళ్యాణ్. గతంలో గాంధీ నగర్ను మోదీ తనతో ప్రస్తావించారని..ముంబై నుంచి విడిపోయిన తర్వాత గాంధీ నగర్ అభివృద్ధికి చాలా సమయం పట్టింది. అదే రెండు, మూడు వేల ఎకరాల్లో చక్కని రాజధాని కట్టుకోవచ్చ
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎన్నికల్లో ఓటమి తర్వాత నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి.. ఆ ధైర్యం మనకు ఉంది కాబట్టే మనం ఇంకా నిలబడి ఉన్నాం అని అన్నారు. నేను ముఖ్యమంత్రి అవ్వడానికో, సంప
అక్కడికే వస్తా.. అక్కడే తేల్చుకుందాం… వాళ్లని వదిలేసి మా వాళ్లపై కేసులు పెడతారా.. చూస్తూ ఊరుకునేదే లేదు. ఇదీ కాకినాడ పోలీసులకు జనసేన అధినేత పవన్ ఇచ్చిన వార్నింగ్. అసలు ఢిల్లీ టూర్లో ఉన్న జనసేనాని అంతగా రియాక్ట్ ఎందుకయ్యారు. * జనసేన అధినేత
రాజకీయ నాయకులు పదవుల్లో ఈరోజు ఉంటే రేపు ఉండరు..అటువంటి వారు ఇచ్చిన ఆర్డర్ లతో పోలీసులు రైతుల ఇళ్లల్లోకి వెళ్లివాళ్లను నానా కష్టాలపాలు చేయటం సరికాదని పవన్ కళ్యాణ్ పోలీసులకు సూచించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు జైలుకు వెళ్లివచ్చినవారు క�